విధాత: కుప్పం పురపాలక సంస్థ ఎన్నికల అధికారిగా పట్టు పరిశ్రమకు చెందిన సుబ్రమణ్యం ఉన్నప్పుడు.. ప్రత్యేక అధికారిగా మరొకరిని ఎందుకు నియమించాల్సి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్ఈసీ), రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం ఇలా చేశారో చెప్పాలంది. కుప్పంలో ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారి(ఆర్వో) లోకేశ్వరవర్మను బాధ్యతల నుంచి తొలగించి తక్షణం మరో ఆర్వోను నియమించేలా ఎస్ఈసీని ఆదేశించాలని కోరుతూ 20వ వార్డు తెదేపా అభ్యర్థి వి.వెంకటరమణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు
కుప్పం ఎన్నికల అధికారి ఉండగా వేరొకరిని ఎందుకు నియమించారు:హైకోర్టు
<p>విధాత: కుప్పం పురపాలక సంస్థ ఎన్నికల అధికారిగా పట్టు పరిశ్రమకు చెందిన సుబ్రమణ్యం ఉన్నప్పుడు.. ప్రత్యేక అధికారిగా మరొకరిని ఎందుకు నియమించాల్సి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్ఈసీ), రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం ఇలా చేశారో చెప్పాలంది. కుప్పంలో ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారి(ఆర్వో) లోకేశ్వరవర్మను బాధ్యతల నుంచి తొలగించి తక్షణం మరో ఆర్వోను నియమించేలా ఎస్ఈసీని ఆదేశించాలని కోరుతూ 20వ వార్డు తెదేపా అభ్యర్థి వి.వెంకటరమణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు</p>
Latest News

ఎమ్మెల్యే కుమారుడికి టీవీకే నామకరణం చేసిన సీఎం విజయ్ !
‘సర్’ అంశంపై అప్రమత్తంగా వ్యవహరించండి: సీఎం రేవంత్ రెడ్డి
ఆ బిజినెస్ మ్యాన్ ను కాబోయే భార్యే ఖతం చేసింది..!
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
గూగుల్ ప్లే స్టోర్లో టెలిగ్రామ్ యాప్ ప్రత్యక్షం.. నీట్ వివాదంతో విధించిన నిషేధం ముగింపు
సైబర్ నేరగాళ్ల QR చెల్లింపులకు వ్యాపారులు బలి.. ఖాతాలు ఫ్రీజ్
రేపే ఏపీ జొన్నగిరి బంగారు గని శుద్ధి కేంద్రం ప్రారంభం
భారత్ లో కొత్త వజ్రాల గని.. త్రవ్వకాల్లో దొరికిన వజ్రాలు!
నటుడు ప్రకాశ్ రాజ్కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
రూ.200 పెట్టుబడితో..రూ.25 లక్షల వజ్రం సొంతం!