గుంటూరు,విధాత: అతి చిన్న వయసులోనే వీర జవాన్ జస్వంత్ రెడ్డి మరణించటం బాధాకరమని హోంమంత్రి సుచరిత అన్నారు. శనివారం ఉదయం జశ్వంత్ రెడ్డి భౌతికకాయానికి హోంమంత్రి సుచరిత నివాళులర్పించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తన ప్రాణాలు కోల్పోయిన జస్వంత్ త్యాగం మరువ లేనిదన్నారు. దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చిన ఆ తల్లిదండ్రుల జన్మ చరితార్థమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జస్వంత్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమ్ముళ్ల కోసం జస్వంత్ నిరంతరం ఆలోచించేవాడని…వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడాతామన్నారు. జస్వంత్ వంటి సైనికుల బలిదానాల వల్లే మనం క్షేమంగా ఉన్నామని హోంమంత్రి సుచరిత అన్నారు. హోంమంత్రి సుచరితతో పాటు డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి, కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ విశాల్ గున్ని…. వీర జవాన్ జస్వంత్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
వీర జవాన్ జస్వంత్ రెడ్డి మరణం బాధాకరం
<p>గుంటూరు,విధాత: అతి చిన్న వయసులోనే వీర జవాన్ జస్వంత్ రెడ్డి మరణించటం బాధాకరమని హోంమంత్రి సుచరిత అన్నారు. శనివారం ఉదయం జశ్వంత్ రెడ్డి భౌతికకాయానికి హోంమంత్రి సుచరిత నివాళులర్పించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తన ప్రాణాలు కోల్పోయిన జస్వంత్ త్యాగం మరువ లేనిదన్నారు. దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చిన ఆ తల్లిదండ్రుల జన్మ చరితార్థమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జస్వంత్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమ్ముళ్ల కోసం […]</p>
Latest News

అభివృద్దికి ఇప్పుడు సంతానోత్పత్తి కీలకం : ఏపీ సీఎం చంద్రబాబు
అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం
వారసులను దించేస్తున్నారు !.. హీట్ పెంచుతున్న ఖర్చీప్ కల్చర్!!
మూసీ పేరుతో లూటీకి సీఎం రేవంత్ ప్లాన్ : కేటీఆర్
శత్రు దేశాల చమురు నౌకలపైనే మా దాడులు: ఇరాన్ ప్రకటనతో ఊరట
టీనేజ్ ప్రెగ్నెన్సీ టెన్షన్...టాప్ త్రీలో ఏపీ !
అడవుల నుంచి ఢిల్లీ దాకా… మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు ప్రస్థానం
కేంద్రమంత్రి వర్గంలోకి బీహార్ సీఎం నితీష్ కుమార్!
ఎక్సరేలు.. స్కానింగ్ లు లేవు..ప్రాచీన శిల్పాల్లో గర్భస్థ శిశు ఆకృతులు!
భయానక ఫాంటసీ ప్రపంచం ‘వృషకర్మ’…