విధాత:పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం పూర్తి కావటం వల్ల నీళ్లు ఎగువకు వచ్చి వేలేరుపాడు, వి.ఆర్.పురం మండలాల్లోని నిర్వాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.తక్షణమే పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించి, న్యాయం చేయాలి.నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ నిన్న పోలవరం సందర్శించిన నీటిపారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ముట్టడించడం గమనార్హం.త్వరలోనే పోలవరం నిర్వాసితులతో సిపిఐ సమావేశం.
పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు నిర్మాణం ఎలా పూర్తి చేస్తారు?సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
<p>విధాత:పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం పూర్తి కావటం వల్ల నీళ్లు ఎగువకు వచ్చి వేలేరుపాడు, వి.ఆర్.పురం మండలాల్లోని నిర్వాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.తక్షణమే పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించి, న్యాయం చేయాలి.నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ నిన్న పోలవరం సందర్శించిన నీటిపారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ముట్టడించడం గమనార్హం.త్వరలోనే పోలవరం నిర్వాసితులతో సిపిఐ సమావేశం.</p>
Latest News

మున్సిపల్ చైర్మన్లు..మేయర్ల రిజర్వేషన్ల ప్రకటన
మావోయిస్టు అగ్రనేత పాపారావు ఎన్ కౌంటర్
సియెరా వర్సెస్ మహీంద్రా ఎక్స్ యూవీ..అమ్మకాలలో కొత్త రికార్డ్సు!
రైలు టికెట్ ధర మా ఇష్టం అడగానికి మీరెవరు.. ఇది ట్రేడ్ సీక్రెట్
మరోసారి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బెంగళూరులో ఓపెన్ అయిన మహేష్ బాబు కొత్త థియేటర్..
తెలంగాణలో డిఫరెంట్ వెదర్..ఐదు రోజులు వర్షాలు
పాఠశాలకు వెలుతున్న కారు బోల్తా..ఇద్దరు టీచర్ల దుర్మరణం
సికింద్రాబాద్ బచావో బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తత !
5 రోజుల్లోనే 226 కోట్ల గ్రాస్…