Site icon vidhaatha

పోలవరం ప్రాజెక్టు లో నేడే తొలి ఫలితానికి అంకురార్పణ

విధాత:పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా డెల్టాకు స్పిల్ వే మీదుగా కాసేపట్లో గోదావరి నీటి విడుదల.ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్(ECRF) నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల.పోలవరం ప్రాజెక్ట్ తొలి ఫలితానికి అంకురార్పణ చేయనున్న ఏపి ప్రభుత్వం, మేఘా ఇంజనీరింగ్ సంస్థ 11.30 ని: లకు అప్రోచ్ చానెల్ ద్వారా డెల్టాకు నీటి విడుదల కు ముహూర్తం వర్చువల్ ద్వారా ఈ కార్యక్రమం లో పాల్గొననున్న మంత్రులు అనిల్ కుమార్ యాదవ్,ఆళ్ల నాని హాజరు కానున్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ENC నారాయణ రెడ్డి EC,తో పాటు తదితర అధికారులు,మేఘా ఇంజనీరింగ్ నుండి రంగరాజన్ పాల్గొన్నారు.

గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్ కు విడుదల

ఆ నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టా కు చేరిక తో పంటలకు సశ్యశ్యామలం

Exit mobile version