విధాత, హైదరాబాద్ 😐 ఆంధ్రప్రదేశ్లో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం వైసీపీ నాయకులతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అరాచక పాలన సాగుతుందని, రాజకీయ హత్యలు, దాడులు, విధ్వంసాలు సాధారణమయ్యాయని జగన్ వివరించారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డి పై రాళ్లతో దాడి , గత 45 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలను ఈ సందర్భంగా గవర్నర్కు జగన్ వివరించారు. కూటమి పార్టీలకు చెందిన వారి దాడులకు సంబంధించిన ఆధారాలు, వీడియోలను గవర్నర్కు అందించారు.
YS Jagan Mohan Reddy | కూటమి పాలనలో దాడులపై గవర్నర్కు జగన్ ఫిర్యాదు … రాజ్భవన్లో గవర్నర్తో భేటీ
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం వైసీపీ నాయకులతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు

Latest News
‘కొత్త మలుపు’ నా జీవితంలో నిజంగానే ఒక కొత్త మలుపు: హీరోయిన్ భైరవి ఆర్థ్యా
ఇంటర్లో పాసైన మాజీ మావోయిస్ట్ దేవ్జీ
తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించండి : ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
వర్షాకాల అత్యవసర పరిస్థితిపై వైద్యశాఖ అప్రమత్తం
చిన్న తప్పుతో కోటి రూపాయల అప్పు.. ఏం చేయాలో తెలియక ఆన్లైన్లో సాయం అడిగిన పాతికేళ్ల కుర్రాడు!
Viral Video | మసాజ్ కోసం మావటి దగ్గర మారాం చేసిన ఏనుగు.. క్యూట్ వీడియో వైరల్!
షాకింగ్..ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన రైళ్లు!
మీనాక్షి రగడ ఎవరి కొంప ముంచుతుంది?
ఫార్మాసిటీకి నేను 17 ఎకరాలు ఇచ్చాను..రద్దు ఖాయం: హరీశ్రావు
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం