హైకోర్టును ఆశ్రయించిన మందడం రైతులు

విధాత:రాజధాని రైతులకు సి ఆర్ డి ఏ చెల్లించాల్సిన వార్షిక కవులు చెల్లించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించిన రైతులు.హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసిన మందడం రైతులు బుధవారం పిటీషన్ పై విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు.రైతుల తరపున వాదనలు వినిపించనున్నారు లాయర్ కారుమంచి ఇంద్రనీల్.

  • Publish Date - June 14, 2021 / 10:15 AM IST

విధాత:రాజధాని రైతులకు సి ఆర్ డి ఏ చెల్లించాల్సిన వార్షిక కవులు చెల్లించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించిన రైతులు.హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసిన మందడం రైతులు బుధవారం పిటీషన్ పై విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు.రైతుల తరపున వాదనలు వినిపించనున్నారు లాయర్ కారుమంచి ఇంద్రనీల్.