విధాత:జమఖర్చుల నిర్వహణపై గవర్నర్ కలిసి ఫిర్యాదు చేసిన పిఏసి చైర్మన్.నలభైవేల కోట్లకు సరియైన లెక్కలు లేవని ఆరోపించిన పయ్యావుల కేశవ్.పక్కా ఆధారాలతో పిర్యాదు చేసి, జమ ఖర్చులపై దృష్టి పెట్టాలని, భాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన పిఏసి చైర్మన్.రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ఆర్ధిక అవకతవకలు జరిగాయని ఆరోపణ.తన ఆరోపణలకు ఆధారంగా కాగ్ లేఖలను జతచేసిన కేశవ్.గత రెండు ఆర్ధిక సంవత్సరాలకు సంబందించిన లెక్కలపై కాగ్ తో స్పెషల్ ఆడిట్ జరిపించాలని గవర్నర్ ను కోరిన కేశవ్.రాష్ట్రప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా ఆర్ధిక,జమ ఖర్చుల నిర్వహణపై దృష్టిపెట్టాలని గవర్నర్ ను కోరిన కేశవ్.
రాష్ట్రప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై సంచలన ఆరోపణలు చేసిన పిఏసి చైర్మన్ పయ్యావుల కేశవ్
<p>విధాత:జమఖర్చుల నిర్వహణపై గవర్నర్ కలిసి ఫిర్యాదు చేసిన పిఏసి చైర్మన్.నలభైవేల కోట్లకు సరియైన లెక్కలు లేవని ఆరోపించిన పయ్యావుల కేశవ్.పక్కా ఆధారాలతో పిర్యాదు చేసి, జమ ఖర్చులపై దృష్టి పెట్టాలని, భాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన పిఏసి చైర్మన్.రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ఆర్ధిక అవకతవకలు జరిగాయని ఆరోపణ.తన ఆరోపణలకు ఆధారంగా కాగ్ లేఖలను జతచేసిన కేశవ్.గత రెండు ఆర్ధిక సంవత్సరాలకు సంబందించిన లెక్కలపై కాగ్ తో స్పెషల్ ఆడిట్ జరిపించాలని గవర్నర్ ను కోరిన […]</p>
Latest News

భూమికి తీవ్ర జ్వరం.. మహా సముద్రాల్లో ప్రమాద ఘంటికలు
మాకు న్యాయం చేయండి…లేదా మరణం ప్రసాదించండి !
మ్యాన్ ఈటర్ మొసలిని బంధించారు !
నగరంలో కొండ చిలువ..కేబీ పార్కులో ఘటన
ఆ స్కూల్ లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్
చేపల వేటలో విషాదం..గోదావరిలో ఐదుగురు గల్లంతు
అనుమానస్పదంగా ప్రేమికుల మృతి
కిరాతకం..18రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి !
సంచలనం..ఆరు నెలల్లోనే 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు !
కాలం మారింది..బస్సులో బోర్డు తిరగబడింది !