విధాత:జమఖర్చుల నిర్వహణపై గవర్నర్ కలిసి ఫిర్యాదు చేసిన పిఏసి చైర్మన్.నలభైవేల కోట్లకు సరియైన లెక్కలు లేవని ఆరోపించిన పయ్యావుల కేశవ్.పక్కా ఆధారాలతో పిర్యాదు చేసి, జమ ఖర్చులపై దృష్టి పెట్టాలని, భాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన పిఏసి చైర్మన్.రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ఆర్ధిక అవకతవకలు జరిగాయని ఆరోపణ.తన ఆరోపణలకు ఆధారంగా కాగ్ లేఖలను జతచేసిన కేశవ్.గత రెండు ఆర్ధిక సంవత్సరాలకు సంబందించిన లెక్కలపై కాగ్ తో స్పెషల్ ఆడిట్ జరిపించాలని గవర్నర్ ను కోరిన కేశవ్.రాష్ట్రప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా ఆర్ధిక,జమ ఖర్చుల నిర్వహణపై దృష్టిపెట్టాలని గవర్నర్ ను కోరిన కేశవ్.
రాష్ట్రప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై సంచలన ఆరోపణలు చేసిన పిఏసి చైర్మన్ పయ్యావుల కేశవ్
<p>విధాత:జమఖర్చుల నిర్వహణపై గవర్నర్ కలిసి ఫిర్యాదు చేసిన పిఏసి చైర్మన్.నలభైవేల కోట్లకు సరియైన లెక్కలు లేవని ఆరోపించిన పయ్యావుల కేశవ్.పక్కా ఆధారాలతో పిర్యాదు చేసి, జమ ఖర్చులపై దృష్టి పెట్టాలని, భాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన పిఏసి చైర్మన్.రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ఆర్ధిక అవకతవకలు జరిగాయని ఆరోపణ.తన ఆరోపణలకు ఆధారంగా కాగ్ లేఖలను జతచేసిన కేశవ్.గత రెండు ఆర్ధిక సంవత్సరాలకు సంబందించిన లెక్కలపై కాగ్ తో స్పెషల్ ఆడిట్ జరిపించాలని గవర్నర్ ను కోరిన […]</p>
Latest News

సెలబ్రిటీలపై వ్యాఖ్యలతో వివాదంలో అనుదీప్ కటికాల..
మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్!
ఒప్పో నుంచి 7000mAh బ్యాటరీతో కొత్త 5జీ స్మార్ట్ఫోన్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివీ!
అమెరికా–ఇరాన్ చర్చలు విఫలం : ట్రంప్ సీరియస్
ఎత్తిపోతల పథకాల పనులు వేగవంతం చేయాలి : మంత్రి ఉత్తమ్
మేకప్ కిట్నే ఇవ్వలేని వాడివి.. జీవితాంతం ఎలా చూసుకుంటావ్.. పీటల మీద పెళ్లిని ఆపేసిన వధువు
ఆర్టీసీ కార్మికుల సమ్మె నివారించండి: సీఎం రేవంత్ కు కూనంనేని లేఖ!
వారసుల పాదయాత్ర పర్వం.. ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్ !
బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా !: కేటీఆర్ సంచలనం
కాళేశ్వరం మూడు బ్యారేజీల మరమ్మతులు: మంత్రి ఉత్తమ్ ఆదేశాలు