విధాత,అమరావతి: ఒంగోలులో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను డాక్టర్ రాజ్ విమల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా వైఎస్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటూ.. పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. నిబంధనలు స్పష్టంగా ఉన్నా రోడ్డు మధ్యలో విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని, విగ్రహం ఏర్పాటు చేయద్దంటూ స్టే హైకోర్టు ఇచ్చింది. పిటిషనర్ తరుపున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.
మాజీ సీఎం విగ్రహం ఏర్పాటు పై హైకోర్టులో పిటిషన్
<p>విధాత,అమరావతి: ఒంగోలులో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను డాక్టర్ రాజ్ విమల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా వైఎస్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటూ.. పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. నిబంధనలు స్పష్టంగా ఉన్నా రోడ్డు మధ్యలో విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని, విగ్రహం ఏర్పాటు చేయద్దంటూ స్టే హైకోర్టు ఇచ్చింది. పిటిషనర్ తరుపున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.</p>
Latest News

సమగ్ర కుటుంబ సర్వే ఎక్స్ పర్ట్ కమిటీకి సన్మానం
హైదరాబాద్ లో సూర్య ప్రతాపం !
డెసిషన్ డే.. మూడు బిల్లులపై నేడు ఓటింగ్
తగ్గిన బంగారం, స్థిరంగా వెండి ధరలు
ఒక్కరోజే 26 సినిమాలు రిలీజ్, అందులో 17 స్పెషల్!
“నా జీవితంలో నిజమైన హీరో నాన్నే” ...
డిగ్రీ అర్హతతో 180 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఏప్రిల్ 30 లాస్ట్ డేట్!
పిల్లలు కావాలంటే నీ భార్యను నా వద్దకు పంపు : టీసీఎస్ నాశిక్ టీమ్ లీడ్ దారుణ వ్యాఖ్యలు
నెలాఖరులో పెట్రో మంటలు తప్పవా?
వేం నరేందర్రెడ్డి ప్రమాణ కార్యక్రమానికి ఆ మంత్రి ఎందుకు రాలేదు?