పదో తరగతి పరీక్షలు వాయిదా

విధాత:కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జులైలో మళ్లీ పరీక్షలపై సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. జూన్‌ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటి వరకూ షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే కొవిడ్‌ పరిస్థితులు అదుపులోకి రాని నేపథ్యంలో తాజాగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

  • Publish Date - May 27, 2021 / 07:15 AM IST

విధాత:కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జులైలో మళ్లీ పరీక్షలపై సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. జూన్‌ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటి వరకూ షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే కొవిడ్‌ పరిస్థితులు అదుపులోకి రాని నేపథ్యంలో తాజాగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.