- విధాత:గుంటూరు విద్యార్థినిపై అత్యాచార సంఘటన పై విచారం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
- భాదితురాలి ఘటనపై పోలీసు ఉన్నత అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్నాను. వాసిరెడ్డి పద్మ
- గంజాయి బ్లేడ్ బ్యాచు పై పోలీసులు అనుమానిస్తున్నారు
- పుష్కర ఘాట్ లో పోలీస్ గస్తీ పెంచడం పై డిజిపి గౌతమ్ సవాoగ్ నీ కలుస్తాను
- బాధితురాలి కి మహిళా కమిషన్ అన్ని విధాలా అండగా నిలుస్తుంది.. వాసిరెడ్డి పద్మ
Readmore:నారా లోకేష్పై మండిపడ్డ హోంమంత్రి సుచరిత