విద్యార్థినిపై అత్యాచార సంఘటన పై విచారం వ్యక్తం చేసిన వాసిరెడ్డి పద్మ

విధాత‌:గుంటూరు విద్యార్థినిపై అత్యాచార సంఘటన పై విచారం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ భాదితురాలి ఘటనపై పోలీసు ఉన్నత అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్నాను. వాసిరెడ్డి పద్మ గంజాయి బ్లేడ్ బ్యాచు పై పోలీసులు అనుమానిస్తున్నారు పుష్కర ఘాట్ లో పోలీస్ గస్తీ పెంచడం పై డిజిపి గౌతమ్ సవాoగ్ నీ కలుస్తాను బాధితురాలి కి మహిళా కమిషన్ అన్ని విధాలా అండగా నిలుస్తుంది.. వాసిరెడ్డి పద్మ Readmore:నారా లోకేష్పై మండిపడ్డ […]

  • Publish Date - June 20, 2021 / 02:24 PM IST
  • విధాత‌:గుంటూరు విద్యార్థినిపై అత్యాచార సంఘటన పై విచారం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
  • భాదితురాలి ఘటనపై పోలీసు ఉన్నత అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్నాను. వాసిరెడ్డి పద్మ
  • గంజాయి బ్లేడ్ బ్యాచు పై పోలీసులు అనుమానిస్తున్నారు
  • పుష్కర ఘాట్ లో పోలీస్ గస్తీ పెంచడం పై డిజిపి గౌతమ్ సవాoగ్ నీ కలుస్తాను
  • బాధితురాలి కి మహిళా కమిషన్ అన్ని విధాలా అండగా నిలుస్తుంది.. వాసిరెడ్డి పద్మ

Readmore:నారా లోకేష్పై మండిపడ్డ హోంమంత్రి సుచరిత