విధాత: కర్నూలుజిల్లా,దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఉత్సవంలో హింసాఖండా.ఇనుపరింగుల కర్రలతో కొట్టుకున్న 24 గ్రామాల భక్తులు. ఈ సంఘటనలో 100 మందికి పైగా వ్యక్తులు గాయాలపాలయ్యారు.నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా 73 మందికి తలలు పగిలాయి.దీంతో గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలింపు.పోలీసుల ఆంక్షలు బేఖాతరు.
మాల మల్లేశ్వర స్వామి ఉత్సవంలో హింస
<p>విధాత: కర్నూలుజిల్లా,దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఉత్సవంలో హింసాఖండా.ఇనుపరింగుల కర్రలతో కొట్టుకున్న 24 గ్రామాల భక్తులు. ఈ సంఘటనలో 100 మందికి పైగా వ్యక్తులు గాయాలపాలయ్యారు.నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా 73 మందికి తలలు పగిలాయి.దీంతో గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలింపు.పోలీసుల ఆంక్షలు బేఖాతరు.</p>
Latest News

వెండి ఆభరణాలపై కన్ను.. వృద్ధురాలిని మంచంతో సహా ఎత్తుకెళ్లిన దొంగలు
అండర్ 19 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ టార్గెట్ 412
96 ఏళ్ల వయసులో.. స్టేజ్పై భరతనాట్యంతో ఆకట్టుకున్న బామ్మ.. నెటిజన్లు ఫిదా
భూ రికార్డులను ట్యాంపర్ చేస్తే జైలుకే : ఏపీ సీఎం చంద్రబాబు
త్రిష - నయనతార కోల్డ్ వార్ ముగిసిందా ..
కొవిడ్ వ్యాక్సిన్ల వల్ల పిల్లలు పుట్టరా..? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..?
అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్ సెంచరీ
పెద్ద పులుల భయంలో తెలుగు రాష్ట్రాలు !
లిక్కర్ షాపులపై మహిళల మూకుమ్మడి దాడి.. రూ.15 లక్షల విలువైన మద్యం బాటిల్స్ ధ్వంసం
టార్గెట్ కట్నం, పెళ్లే వ్యాపారం.. యూపీ వ్యక్తి భారీ మ్యారేజ్ స్కామ్