విధాత: కర్నూలుజిల్లా,దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఉత్సవంలో హింసాఖండా.ఇనుపరింగుల కర్రలతో కొట్టుకున్న 24 గ్రామాల భక్తులు. ఈ సంఘటనలో 100 మందికి పైగా వ్యక్తులు గాయాలపాలయ్యారు.నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా 73 మందికి తలలు పగిలాయి.దీంతో గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలింపు.పోలీసుల ఆంక్షలు బేఖాతరు.
మాల మల్లేశ్వర స్వామి ఉత్సవంలో హింస
<p>విధాత: కర్నూలుజిల్లా,దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఉత్సవంలో హింసాఖండా.ఇనుపరింగుల కర్రలతో కొట్టుకున్న 24 గ్రామాల భక్తులు. ఈ సంఘటనలో 100 మందికి పైగా వ్యక్తులు గాయాలపాలయ్యారు.నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా 73 మందికి తలలు పగిలాయి.దీంతో గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలింపు.పోలీసుల ఆంక్షలు బేఖాతరు.</p>
Latest News

స్వయం పాలనకు స్ఫూర్తి తెలంగాణ తల్లి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ లో రికార్డు పెట్టబడులు
టీజర్ లాంచ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్–జర్నలిస్ట్ వివాదం...
చలికాలంలో 'వెల్లుల్లి'.. శరీరానికి ఒక వరం..!
చంపేస్తున్న 'చలి'.. 16 వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
డిసెంబర్ రెండో వారంలో సినిమాల హంగామా…
2026 సెలవుల జాబితా విడుదల.. త్వరలోనే పది పరీక్షల షెడ్యూల్..!
పడక గదిలో పూర్వీకుల ఫొటోలు ఉండొచ్చా..?
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆర్థిక లాభాలు..!