విధాత: వారం రోజులు ముందుగానే ఇంటర్ ఫలితాలను,మార్క్ లను విడుదల చేసాం.5లక్షల19వేల797మంది విద్యార్థులు ఇంటర్ పాస్ అయ్యారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత,తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు రద్దు చేసాం.ఇతర రాష్ట్రాల్లో మార్క్ లు ఇస్తున్న నేపథ్యంలో మార్క్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. హై పవర్ కమిటీ ఇచ్చిన ఇంటర్ ఫలితాలు పై నివేదికను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళాం.విద్యార్థులు ఫలితాలు పట్ల ఆసక్తి కనబరచకపోతే మరోసారి బెటర్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం.ఫలితాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఈనెల 26 నుంచి ఇంటర్ బోర్డ్ వెబ్ సౌత్ లో ఫలితాలు ఉంటాయి.
వారం రోజులు ముందుగానే ఇంటర్ ఫలితాలను,మార్క్ లను విడుదల చేసాం.. ఆదిమూలపుసురేష్
<p>విధాత: వారం రోజులు ముందుగానే ఇంటర్ ఫలితాలను,మార్క్ లను విడుదల చేసాం.5లక్షల19వేల797మంది విద్యార్థులు ఇంటర్ పాస్ అయ్యారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత,తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు రద్దు చేసాం.ఇతర రాష్ట్రాల్లో మార్క్ లు ఇస్తున్న నేపథ్యంలో మార్క్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. హై పవర్ కమిటీ ఇచ్చిన ఇంటర్ ఫలితాలు పై నివేదికను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళాం.విద్యార్థులు ఫలితాలు పట్ల ఆసక్తి కనబరచకపోతే మరోసారి బెటర్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం.ఫలితాలు […]</p>
Latest News

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్ : తేల్చిన ప్రభుత్వం
రైలు నుంచి డీజిల్ కొట్టేశాడు..వైరల్ వీడియో!
యుద్దం ముగిసినా ఇంధన ధరలు తగ్గించం : కేంద్రం కీలక ప్రకటన
అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసినట్లే !
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఐకాన్గా 194 ఏళ్ల వృద్ధ తాబేలు ‘జోనాథన్’
ట్రెక్కింగ్.. సాహసికులకు హరిహర్ కోట సవాల్!
స్థిరంగా బంగారం…తగ్గిన వెండి ధరలు
‘నాన్న పిలుస్తున్నాడురా.. లేవరా..’ కొడుకు శవం వద్ద తండ్రి కన్నీరు.. గుండెలు పిండే వీడియో
ఫిర్యాదు చేయడానికి వచ్చి.. పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో