విధాత: వారం రోజులు ముందుగానే ఇంటర్ ఫలితాలను,మార్క్ లను విడుదల చేసాం.5లక్షల19వేల797మంది విద్యార్థులు ఇంటర్ పాస్ అయ్యారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత,తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు రద్దు చేసాం.ఇతర రాష్ట్రాల్లో మార్క్ లు ఇస్తున్న నేపథ్యంలో మార్క్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. హై పవర్ కమిటీ ఇచ్చిన ఇంటర్ ఫలితాలు పై నివేదికను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళాం.విద్యార్థులు ఫలితాలు పట్ల ఆసక్తి కనబరచకపోతే మరోసారి బెటర్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం.ఫలితాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఈనెల 26 నుంచి ఇంటర్ బోర్డ్ వెబ్ సౌత్ లో ఫలితాలు ఉంటాయి.
వారం రోజులు ముందుగానే ఇంటర్ ఫలితాలను,మార్క్ లను విడుదల చేసాం.. ఆదిమూలపుసురేష్
<p>విధాత: వారం రోజులు ముందుగానే ఇంటర్ ఫలితాలను,మార్క్ లను విడుదల చేసాం.5లక్షల19వేల797మంది విద్యార్థులు ఇంటర్ పాస్ అయ్యారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత,తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు రద్దు చేసాం.ఇతర రాష్ట్రాల్లో మార్క్ లు ఇస్తున్న నేపథ్యంలో మార్క్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. హై పవర్ కమిటీ ఇచ్చిన ఇంటర్ ఫలితాలు పై నివేదికను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళాం.విద్యార్థులు ఫలితాలు పట్ల ఆసక్తి కనబరచకపోతే మరోసారి బెటర్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం.ఫలితాలు […]</p>
Latest News

ఉగాది రోజున సీఎంఆర్ఎఫ్ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం
జూబ్లీహిల్స్లో రూ.30 కోట్ల ఇంద్రభవనం.
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్
భారత కమ్యూనిస్టు ఉద్యమం పై రెండో గ్రేట్ డిబేట్
జమిలి ఎన్నికల కమిటీ గడువు పొడిగింపు !
కవిత కొత్త పార్టీ ఏర్పాట్లలో బిగ్ అప్డేట్
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఉగాది స్పెషల్: ఓటీటీలోకి ఒక్కరోజే 6 సినిమాలు ..
ఉగాది కానుకగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్..
హైదరాబాద్ నుంచి కేరళ ట్రిప్.. మున్నార్, అలెప్పీ టూర్ రూ.15వేలకే.. ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ..!