విధాత: వారం రోజులు ముందుగానే ఇంటర్ ఫలితాలను,మార్క్ లను విడుదల చేసాం.5లక్షల19వేల797మంది విద్యార్థులు ఇంటర్ పాస్ అయ్యారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత,తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు రద్దు చేసాం.ఇతర రాష్ట్రాల్లో మార్క్ లు ఇస్తున్న నేపథ్యంలో మార్క్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. హై పవర్ కమిటీ ఇచ్చిన ఇంటర్ ఫలితాలు పై నివేదికను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళాం.విద్యార్థులు ఫలితాలు పట్ల ఆసక్తి కనబరచకపోతే మరోసారి బెటర్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం.ఫలితాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఈనెల 26 నుంచి ఇంటర్ బోర్డ్ వెబ్ సౌత్ లో ఫలితాలు ఉంటాయి.
వారం రోజులు ముందుగానే ఇంటర్ ఫలితాలను,మార్క్ లను విడుదల చేసాం.. ఆదిమూలపుసురేష్
<p>విధాత: వారం రోజులు ముందుగానే ఇంటర్ ఫలితాలను,మార్క్ లను విడుదల చేసాం.5లక్షల19వేల797మంది విద్యార్థులు ఇంటర్ పాస్ అయ్యారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత,తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు రద్దు చేసాం.ఇతర రాష్ట్రాల్లో మార్క్ లు ఇస్తున్న నేపథ్యంలో మార్క్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. హై పవర్ కమిటీ ఇచ్చిన ఇంటర్ ఫలితాలు పై నివేదికను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళాం.విద్యార్థులు ఫలితాలు పట్ల ఆసక్తి కనబరచకపోతే మరోసారి బెటర్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం.ఫలితాలు […]</p>
Latest News

సీఎంల కోటలకు ‘సర్’ బీటలు
ఆకట్టుకునే ఫీచర్లతో టాటా కర్వ్ ఈవీలో రెండు కొత్త వేరియంట్లు.. ధర ఎంతంటే..!
మోటరోలా నుంచి భారత్లోకి తొలి ఫోల్డబుల్ ఫోన్.. ఈ నెలలోనే లాంచ్కు సిద్ధం!
కాళేశ్వరంపై సీబీఐ విచారణ అంశంలో బీఆర్ఎస్, బీజేపీ లాలూచీ : మంత్రి పొంగులేటి
సాధారణ మనిషిలాగే విమానం ఎక్కి వెళ్లిన రోబో.. అమెరికాలో విచిత్ర ఘటన
తలలో కత్తి దిగినా తాపీగా ఫోన్ చూసుకుంటూ హాస్పిటల్కు వచ్చిన యువకుడు.. వీడియో వైరల్
రాజీనామా చేసేది లేదన్న మమత.. మరిప్పుడేం జరుగుతుంది?
కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు.. విజయ్ ఆఫర్? వీసీకే, కమ్యూనిస్టులకు కూడా..
కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతల అరిగోస
రాత్రిపూట సరిగ్గా నిద్ర రావడం లేదా?.. ఈ పని చేయండి.. తన్నుకుంటూ వస్తుంది!