బద్వేల్‌లో ముమ్మ‌రంగా వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

విధాత‌: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగానే మహానందిపల్లి, పెండ్లిమర్రి, చెన్నారెడ్డి పల్లి, శంఖవర​ పంచాయతీల మీదుగా మంగళవారం రోడ్‌ షో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపఎన్నికల అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధా, ఎన్నికల ఇన్‌చార్జి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డితో పాటు మండల నాయకులు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Publish Date - October 19, 2021 / 09:09 AM IST

విధాత‌: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగానే మహానందిపల్లి, పెండ్లిమర్రి, చెన్నారెడ్డి పల్లి, శంఖవర​ పంచాయతీల మీదుగా మంగళవారం రోడ్‌ షో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపఎన్నికల అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధా, ఎన్నికల ఇన్‌చార్జి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డితో పాటు మండల నాయకులు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.