హైదరాబాద్ : తెలంగాణ శాసనసభకు ఈ నెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 29, 30వ తేదీల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. 80 శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఉపాధ్యాయులు 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు సంబంధిత కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 29, 30 తేదీల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సూచన మేరకు అధికారికంగా ప్రకటించనుంది విద్యాశాఖ.
29, 30 తేదీల్లో తెలంగాణ బడులకు ఎన్నికల సెలవులు..!
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభకు ఈ నెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 29, 30వ తేదీల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. 80 శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఉపాధ్యాయులు 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు సంబంధిత కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ […]
Latest News

దుబాయిపై కొనసాగుతున్న దాడులు
సుందర్ పిచాయ్ జీతం పెంచిన గూగుల్ – ఎంతనుకుంటున్నారు?
యుద్ధంలో ఇరాన్ ఓడిపోయింది.. అందుకే పొరుగు దేశాలకు క్షమాపణ చెప్పింది : ట్రంప్
అందరూ లొంగిపోండి : సీఎం రేవంత్ రెడ్డి
కృత్రిమ మేధతో పోయే ఉద్యోగాలు ఏటా గరిష్ఠంగా 40 లక్షలు.. కానీ..
ఆ రాష్ట్రంలో ఆర్డర్లీ విధానం రద్ధు.. వేల మంది పోలీసులకు ఉపశమనం..
ఇకపై లిక్కర్లో ఆల్కహాల్ శాతాన్ని బట్టి ట్యాక్స్!
టీవీకే అధినేత, తమిళ్ హీరో విజయ్కి భార్య మరో షాక్!
కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు..వీడియో వైరల్
బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా?: వైఎస్.షర్మిల ఫైర్