హైదరాబాద్ : తెలంగాణ శాసనసభకు ఈ నెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 29, 30వ తేదీల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. 80 శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఉపాధ్యాయులు 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు సంబంధిత కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 29, 30 తేదీల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సూచన మేరకు అధికారికంగా ప్రకటించనుంది విద్యాశాఖ.
29, 30 తేదీల్లో తెలంగాణ బడులకు ఎన్నికల సెలవులు..!
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభకు ఈ నెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 29, 30వ తేదీల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. 80 శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఉపాధ్యాయులు 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు సంబంధిత కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ […]
Latest News

తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి