విధాత:దొడ్డబళ్లాపురం తాలూకా మాజీ ఎమ్మెల్యే జే నరసింహస్వామి,ఆయన భార్యపై చీటింగ్ కేసు నమోదైంది.2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ఖర్చు కోసం నరసింహస్వామి, ఆయన భార్య నాగమణి రూ.3 కోట్లు అప్పు తీసుకున్నారని, అయితే తరువాత తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ విలేఖరి సంగమ్దేవ్ బెంగళూరు సంజయ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రూ.85 లక్షలు మాత్రం అప్పు తీర్చారని, మిగతా సొమ్ము ఇవ్వలేదని బాధితుడు ఫిర్యాదు చేశారు.మిగిలిన డబ్బు అడిగితే తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మాజీ ఎమ్మెల్యే పై చీటింగ్ కేసు
<p>విధాత:దొడ్డబళ్లాపురం తాలూకా మాజీ ఎమ్మెల్యే జే నరసింహస్వామి,ఆయన భార్యపై చీటింగ్ కేసు నమోదైంది.2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ఖర్చు కోసం నరసింహస్వామి, ఆయన భార్య నాగమణి రూ.3 కోట్లు అప్పు తీసుకున్నారని, అయితే తరువాత తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ విలేఖరి సంగమ్దేవ్ బెంగళూరు సంజయ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రూ.85 లక్షలు మాత్రం అప్పు తీర్చారని, మిగతా సొమ్ము ఇవ్వలేదని బాధితుడు ఫిర్యాదు చేశారు.మిగిలిన డబ్బు అడిగితే తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.</p>
Latest News

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ : హరీశ్ రావు
సినిమా మేకింగ్పై రవిబాబు సంచలన వ్యాఖ్యలు..
నికోబార్ లో కేంద్రం పర్యావరణ విధ్వంసం : రాహుల్ గాంధీ ట్వీట్
80 హిప్పోల ప్రాణదాత..అనంత్ అంబానీ!
ప్రియుడి మూవీ ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న పాయల్ రాజ్పుత్..
పెరిగిన బంగారం ధరలు..!
అషురెడ్డి కేసులో ఆడియో లీక్తో కీలక మలుపు
తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో భారీ వర్షాలు..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
స్ట్రీట్ కాజ్ ఎన్జీఓకు కేటీఆర్ ₹17 లక్షల విరాళం.. యువతతో మమేకం