క‌ర్నూలులో డ‌బుల్ మ‌ర్డ‌ర్ క‌ల‌క‌లం

విధాత‌: క‌ర్నూలు,వెలుగోడు సీపీ న‌గ‌ర్ లో డ‌బుల్ మ‌ర్డ‌ర్ క‌ల‌క‌లం రేపింది.చిన్నీ,ఓబులేషును న‌రికి చంపిన ప్ర‌త్య‌ర్థులు అనంత‌రం పోలుసుల ఎదుట లొంగిపోయారు.వివాహేత‌ర సంబంద‌మే హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

  • Publish Date - September 25, 2021 / 05:42 AM IST

విధాత‌: క‌ర్నూలు,వెలుగోడు సీపీ న‌గ‌ర్ లో డ‌బుల్ మ‌ర్డ‌ర్ క‌ల‌క‌లం రేపింది.చిన్నీ,ఓబులేషును న‌రికి చంపిన ప్ర‌త్య‌ర్థులు అనంత‌రం పోలుసుల ఎదుట లొంగిపోయారు.వివాహేత‌ర సంబంద‌మే హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు వెల్ల‌డించారు.