క‌డ‌ప‌లో భారీగా గంజాయి స్వాధీనం

విధాత‌:క‌డ‌ప జిల్లాలో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది.5 మంది స్మగ్లర్లు అరెస్టు,పోలీసులు 260 కిలోల గంజాయి, టవేరా కారు, రూ. 3850 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం.విశాఖపట్నం జిల్లా చింతపల్లి నుండి అక్రమ రవాణా చేస్తూ కడపకు తరలిస్తున్న తరుణంలో గంజాయి సీజ్.5 మంది గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న కడప చిన్నచౌక్ పోలీసులు.. పట్టుబడ్డ వారిలో ఇరువురు స్మగ్లర్ల పై గతంలో పలు కేసులు నమోదు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్.పి […]

  • Publish Date - July 23, 2021 / 08:42 AM IST

విధాత‌:క‌డ‌ప జిల్లాలో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది.5 మంది స్మగ్లర్లు అరెస్టు,పోలీసులు 260 కిలోల గంజాయి, టవేరా కారు, రూ. 3850 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం.విశాఖపట్నం జిల్లా చింతపల్లి నుండి అక్రమ రవాణా చేస్తూ కడపకు తరలిస్తున్న తరుణంలో గంజాయి సీజ్.5 మంది గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న కడప చిన్నచౌక్ పోలీసులు.. పట్టుబడ్డ వారిలో ఇరువురు స్మగ్లర్ల పై గతంలో పలు కేసులు నమోదు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ హెచ్చరించారు.మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎం.దేవ ప్రసాద్, కడప డి.ఎస్.పి బి.సునీల్, చిన్నచౌక్ సి.ఐ అశోక్ రెడ్డి, ఎస్.ఐ అమర్ నాధ్ రెడ్డి పాల్గొన్నారు.