AP | టెక్నాలజీతో సుపరిపాలన అందించాలి : ఏపీ సీఎం చంద్రబాబు

దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలి అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని దానికి అనుగుణంగానే విజన్, ప్రణాళికలను రూపొందించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు

array(2) { ["amp_html"]=> string(593) "" ["caption"]=> string(0) "" }