Ghaziabad
- ఆరుగురు దుర్మరణం.. ఇద్దరి పరిస్థితి విషమం
- బస్సు డ్రైవర్ రాంగ్ రూట్లో రావడమే కారణం
- ఘజియాబాద్లో విజయ్నగర్లో ఘటన
విధాత: ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ హైవేపై ఘజియాబాద్లోని విజయ్నగర్ సమీపంలో మంగళవారం ఉదయం కారును స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఉదయం 6 గంటల ప్రాంతంలో నోయిడాకు చెందిన స్కూల్ బస్సు రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం దవాఖానకు తీసుకెళ్లారు.
#Ghaziabad दिल्ली मेरठ एक्सप्रेसवे पर TUV और बस की आमने सामने भिड़ंत का सीसीटीवी फुटेज सामने आया है हैरानी इस बात की है कि बस 8 किलोमीटर तक रोड पर रॉन्ग साइड आती रही और किसी ने उसे रास्ते में रोका तक नहीं, इस हादसे में 6 लोगों की जान जा चुकी है। @NHAI_Official @uptrafficpolice https://t.co/1RETSWucDU pic.twitter.com/sJGl8knj93
— Lokesh Rai