Gold Rate | కొనుగోలుదారులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం వెండి, ధరలు..!

Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. శుక్రవారం భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.350 వరకు తగ్గి ప్రస్తుతం రూ.54,100 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.380 దిగివచ్చిన రూ.59,020కి తగ్గింది. ఇక దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.59,170 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,100 ఉండగా.. […]

  • Publish Date - August 18, 2023 / 02:33 AM IST

Gold Rate |

బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. శుక్రవారం భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.350 వరకు తగ్గి ప్రస్తుతం రూ.54,100 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.380 దిగివచ్చిన రూ.59,020కి తగ్గింది.

ఇక దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.59,170 పలుకుతున్నది.

ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,020 వద్ద కొనసాగుతు న్నది. కోల్‌కతా, కేరళ, బెంగళూరు నగరాల్లోనే ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,560 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు ర.59,520 వద్ద కొనసాగుతున్నది.

ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రూ.54,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,020 పలుకున్నది.

ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు భారీగా తగ్గి వచ్చాయి. కిలో వెండిపై రూ.500 తగ్గి రూ.72,500కి చేరింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.75,700 పలుకుతున్నది. ఇదిలా ఉండగా.. దేశంలో ప్లాటినం ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. ప్లాటినంపై రూ.170 తగ్గడంతో తులం రూ.23,700 పలుకుతున్నది.

Latest News