విధాత : గువహాటిలోని బర్సపరా స్టేడియంలో భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతుండగా అనుకోని అతిథి స్టేడియంలో ప్రత్యక్షమైంది. పిచ్పై పాము ప్రత్యక్షం కావడంతో ప్లేయర్లంతా షాక్కు గురయ్యారు. కాసేపు ఆట ఆగిపోయింది.
ఇండియా ఇన్నింగ్స్లో ఏడో ఓవర్ పూర్తయి.. ఎనిమిదో ఓవర్ ప్రారంభానికి ముందు.. పిచ్పై పాము ప్రత్యక్షమైంది. దీంతో క్రికెటర్లంతా పాము వైపే చూశారు. ఒక్కసారిగా మ్యాచ్ ఆగిపోవడంతో.. అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు. మొత్తానికి ఆ పామును సిబ్బంది పట్టేసింది. ఆ తర్వాత బయటకు తీసుకెళ్లారు. మళ్లీ తిరిగి ఆట ప్రారంభమైంది.
ఇదొక్కటే కాదు మ్యాచ్లో నిర్వాహణ లోపాలు స్పష్టంగా కనిపించాయి. దక్షిణాఫ్రికా ఛేదనలో దీపక్ చాహర్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతి వేసిన తర్వాత స్టేడియంలోని నాలుగు ఫ్లడ్ లైట్లలో ఒక ఫ్లడ్లైట్ ఆగిపోయింది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. ఆటకు 18 నిమిషాలు అంతరాయం కలిగింది.
Latest News
దావోస్కు పోటెత్తుతున్న హైప్రొఫైల్ ఎస్కార్ట్స్! ఒక్క రాత్రి సుఖానికి 2,500 డాలర్లు! వైరల్ వీడియో సంచలనం!!
జాతర పనుల్లో జాప్యం!! అంతా ఆ సమ్మక్క, సారలమ్మలకే ఎరుక!
జంపన్నవాగులో ముగ్గురిని రక్షించిన ఎస్డీఆర్ఎఫ్
విజయానికి వయసు అడ్డుకాదు.. 70 ఏండ్ల వయసులో తొలి వ్లాగ్తో అదరగొట్టిన పెద్దాయన
నది జలాల హక్కుల సాధనలో ఏ పోరాటానికైనా సిద్దం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సొంత రూల్స్ చెల్లవు...రాజగోపాల్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ బిగ్ షాక్
తెలంగాణ మునిసిపల్ రిజర్వేషన్ల మాయాజాలం.. పోటీకి వస్తారని తెలిసి ముందే తప్పించారా?
నైనీ కోల్ మైన్ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్
దగ్గుబాటి బ్రదర్స్ గైర్హాజర్ పై నాంపల్లి కోర్టు ఆగ్రహం
ప్రధాని మోదీకి కల్వకుంట్ల కవిత లేఖ !