Site icon vidhaatha

Telecom tariff hike | మొబైల్ యూజ‌ర్ల‌కు టెలికాం సంస్థ‌ల షాక్‌..!

విధాత‌: మొబైల్ యూజ‌ర్ల‌కు టెలికాం సంస్థ‌లు బిగ్‌ షాక్ ఇవ్వ‌నున్నాయి. 2024 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌రువాత టారిఫ్ ధ‌ర‌లు భారీగా పెర‌గనున్నాయి. జూన్- అక్టోబ‌ర్ మ‌ధ్య టెలికాం సంస్థ‌లు 15 శాతం నుంచి 17 శాతం వ‌ర‌కు టారిఫ్ ధ‌ర‌లు పెంచే అవ‌కాశ‌మున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ టారిఫ్ పెంచ‌డం వ‌ల‌న ఎయిర్‌టెల్ సంస్థ ఎక్కువ‌గా ల‌బ్ది పొంద‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్థుతం ఎయిర్‌టెల్ సంస్థ‌కు వినియోగ దారుడి నుంచి రూ. 208 స‌గ‌టు రెవిన్యూ వ‌స్తుండ‌గా త‌రువాత అది కాస్తా రూ. 286 కి పెర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం.

Exit mobile version