జూలై 10- లడక్లోని భారత-చైనా సరిహద్దులో108 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు భారత-టిబెటన్ సరిహద్దు పోలీసు విభాగం ప్రకటించింది. ఒక్కొక్కటి కిలో బరువున్న 108 బంగారు బిస్కట్లను సరిహద్దు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు లడక్లోని సిరిగపోల్ సమీపంలో పెట్రోలింగు చేస్తున్న పోలీసులు ఈ బంగారం పట్టుకున్నారు. డిప్యూటీ కమాండెంట్ దీపక్ భట్ నాయకత్వంలో బలగాలు వాస్తవాధీన రేఖకు కిలోమీటరు దూరంలో ఈ బంగారం స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి బంగారంతోపాటు మొబైల్ ఫోన్లు, కత్తులు, బైనాక్యులర్స్, చైనా తినుబండారాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో బంగారం పట్టుబడడం ఇదే మొదటిసారి. బంగారం విలువ 84 కోట్ల రూపాయలవరకు ఉంటుందని అంచనా.
ఎల్ఏసీ వద్ద 108 కిలోల బంగారం పట్టివేత
లడక్లోని భారత-చైనా సరిహద్దులో108 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు భారత-టిబెటన్ సరిహద్దు పోలీసు విభాగం ప్రకటించింది. ఒక్కొక్కటి కిలో బరువున్న 108 బంగారు బిస్కట్లను సరిహద్దు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

Latest News
NTR | తారక్ చేతి వంటని పంపమని అడిగిన అభిమాని.. ఏం రిప్లై ఇచ్చాడో తెలిస్తే అవాక్కవుతారు..!
Gandhi Hospital | 14 ఏళ్లుగా సంతానలేమి.. ‘గాంధీ’లో ‘ఐవీఎఫ్’ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చిన రైతు దంపతులు
Elephant | కాఫీ తోటకు ఐపీఎస్ సతీమణి.. తొక్కి చంపిన ఏనుగు
Vegetables Rates | కొండెక్కిన ‘బీరకాయ’.. భగ్గుమంటున్న ‘పచ్చిమిర్చి’
Horoscope | శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారి భూ, ధన లాభాలు..!
Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా