జూలై 10- లడక్లోని భారత-చైనా సరిహద్దులో108 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు భారత-టిబెటన్ సరిహద్దు పోలీసు విభాగం ప్రకటించింది. ఒక్కొక్కటి కిలో బరువున్న 108 బంగారు బిస్కట్లను సరిహద్దు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు లడక్లోని సిరిగపోల్ సమీపంలో పెట్రోలింగు చేస్తున్న పోలీసులు ఈ బంగారం పట్టుకున్నారు. డిప్యూటీ కమాండెంట్ దీపక్ భట్ నాయకత్వంలో బలగాలు వాస్తవాధీన రేఖకు కిలోమీటరు దూరంలో ఈ బంగారం స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి బంగారంతోపాటు మొబైల్ ఫోన్లు, కత్తులు, బైనాక్యులర్స్, చైనా తినుబండారాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో బంగారం పట్టుబడడం ఇదే మొదటిసారి. బంగారం విలువ 84 కోట్ల రూపాయలవరకు ఉంటుందని అంచనా.
ఎల్ఏసీ వద్ద 108 కిలోల బంగారం పట్టివేత
లడక్లోని భారత-చైనా సరిహద్దులో108 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు భారత-టిబెటన్ సరిహద్దు పోలీసు విభాగం ప్రకటించింది. ఒక్కొక్కటి కిలో బరువున్న 108 బంగారు బిస్కట్లను సరిహద్దు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

Latest News
లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం
సల్మాన్ ఖాన్కి ఏమైంది..
బిగ్బాస్-19 (హిందీ) విన్నర్గా టీవీ నటుడు గౌరవ్ ఖన్నా
మాజీ మంత్రి మల్లారెడ్డి పై కవిత షాకింగ్ కామెంట్స్
ఇంద్రజ జబర్ధస్త్ జడ్జ్గా ఎలా ఫిక్స్ అయింది..
రీతూ చౌదరిని అలా పంపారేంటి..
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి షేర్ మార్కెట్లలో భారీ లాభాలు..!
కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!
సనాతన ధర్మంలో "భూతశుద్ధి వివాహం" ఉందా?