విధాత : మహారాష్ట్ర – రాయ్ఘడ్లోని మహద్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వెలుతున్న శివసేన మహిళా నాయకురాలు సుష్మా అంధారే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సుష్మా అంధారే, పైలట్ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అయితే హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సామాజిక మాద్యమాల్లో హెలిక్యాప్టర్ కూలిపోతున్న వీడియోలు వైరల్గా మారాయి. ప్రమాద స్థలంలో హెలిక్యాప్టర్ విడిభాగాలు పడిన తీరు ప్రమాద తీవ్రతను చాటాయి. అయితే ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యం చూసిన వారు గతంలో ఎన్నికల ప్రచారంలో హెలిక్యాప్టర్ కూలి సినీ నటి సౌందర్య మరణించిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారంలో కూలిన హెలిక్యాప్టర్.. తప్పిన ప్రాణ నష్టం
మహారాష్ట్ర - రాయ్ఘడ్లోని మహద్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వెలుతున్న శివసేన మహిళా నాయకురాలు సుష్మా అంధారే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది.

Latest News
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం
ఐదేళ్ల బాలుడిని చంపిన చిరుత
ఈ వారం రాశిఫలాలు.. ప్రభుత్వ ఉద్యోగం కోసం యత్నిస్తున్న ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం