విధాత, వరంగల్ ప్రతినిధి: హనుమకొండ అడిషనల్ కలెక్టర్, జిల్లా ఇంచార్జ్ డీఈవో వెంకట్ రెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. శుక్రవారం రూ. 60 వేల లంచం తీసుకుంటుండగా ఆయనను ఏసీడీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంకట్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ గా ఉంటూనే ఇంచార్జ్ డీఈవో గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న కొత్తూరు హైస్కూల్ కు అనుమతి పునరుద్ధరణకు ఆయన లంచం డిమాండ్ చేయడంతో వారు ఏసీబీని సంప్రదించారు. ఈ మేరకు ముందస్తు పథకం ప్రకారం రూ. 60వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. వెంకట్ రెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్ ను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
హనుమకొండ అడిషనల్ కలెక్టర్, జిల్లా ఇంచార్జ్ డీఈవో వెంకట్ రెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. శుక్రవారం రూ. 60 వేల లంచం తీసుకుంటుండగా ఆయనను ఏసీడీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Latest News
ఈ 'బిచ్చగాడి'కి మూడు ఇళ్లు, మూడు ఆటోలు, ఓ కారు
ఆర్సీబీ దూకుడు – 5వ మ్యాచ్లోనూ విజయం
నోయిడా టెకీ యువరాజ్ మరణానికి బాధ్యులెవరు?
సమ్మక్క సారలమ్మల జాతరలో జనం తప్పిపోయే సమస్యే లేదు!
మొక్కలు శ్వాస ఎలా తీసుకుంటాయో తెలుసా..? ఈ వీడియోలో చూడండి
వెనెజువెలాపై అమెరికా టెర్రరిస్టు దాడి – కారణాలు, పర్యవసానాలు.. ఇఫ్టు ప్రసాద్ విశ్లేషణ
టీజీపీఏ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ రెడ్డి
ఈడీ ఆఫీస్ వద్ద రమ్యరావు...సంతోష్ రావుపై ఫిర్యాదు
వందే భారత్ స్లీపర్ ఫుడ్ మెనూ ఇదే.. బెంగాలీ, అస్సాం సంప్రదాయ వంటకాలతో
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖ ఖాళీ!