విధాత: శ్రీశైలం జలాశయం క్రస్ట్గేట్లు ఎత్తడంతో నాగర్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులతో గరిష్ట స్థాయికి చేరుకోనుంది. దీంతో ఈరోజు 10 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు డ్యామ్ అధికారులు. జలాశయం నీటిమట్టం గురువారం రాత్రి 7 గంటలకు 588.20 అడుగులకు చేరగా ఇది 306.6922 టీఎంసీలకు సమానం.
మళ్లీ తెరుచుకున్న నాగర్జునసాగర్ క్రస్ట్గేట్లు
<p>విధాత: శ్రీశైలం జలాశయం క్రస్ట్గేట్లు ఎత్తడంతో నాగర్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులతో గరిష్ట స్థాయికి చేరుకోనుంది. దీంతో ఈరోజు 10 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు డ్యామ్ అధికారులు. జలాశయం నీటిమట్టం గురువారం రాత్రి 7 గంటలకు 588.20 అడుగులకు చేరగా ఇది 306.6922 టీఎంసీలకు సమానం.</p>
Latest News

వైద్యులు మరణించిందన్నారు… మళ్లీ ప్రాణాలతో తిరిగొచ్చింది!
మరో 4 రోజల్లో పాస్పోర్ట్ జారీలో మార్పులు
షాకింగ్.. పిల్లలు పరీక్ష రాస్తుంటే.. తల్లిదండ్రులు చిట్టీలు అందించారు
ఎగ్జిట్ పోల్స్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే పైచేయి!
రాష్ట్ర ఖనాజాకు భారంగా మారిన వడ్డీ చెల్లింపులు.. తీరు మార్చుకోని పాలకులు
ఆ రోడ్డుపై వాహనం వెళ్తే సంగీతం వినిపిస్తుంది.. దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్డు.. ఎక్కడుందో తెలుసా..?
Excel sheet | క్లారిటీ అంటే ఇది భయ్యా.. తన పెళ్లి సంబంధాలపై ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసిన డేటా అనలిస్ట్
జూబ్లీహిల్స్లో రూ. 1003 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా
ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మూడు ఫ్లైవోవర్లు.. ఐటీ కారిడార్కు బిగ్ రిలీఫ్
12-2-2026న భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది,,,