విధాత: మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తుతుండడంతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 3లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 32గేట్లు ఎత్తి.. 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అలాగే కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి 44 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17 టీఎంసీల మేర నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్ట్లోకి ప్రస్తుతం 47 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది.
శ్రీరాంసాగర్ 32 గేట్ల ఎత్తివేత
<p>విధాత: మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తుతుండడంతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 3లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 32గేట్లు ఎత్తి.. 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అలాగే కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి 44 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. […]</p>
Latest News

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట విషాదం..
కన్నడ నుంచి పాన్ ఇండియా స్టార్గా రుక్మిణి వసంత్..
పాత టైర్లతో 'డ్రాగన్ ఫ్రూట్' సాగు.. ఏడాదికి రూ. 40 లక్షలు సంపాదిస్తున్న భార్యాభర్తలు
మాతృత్వం నన్ను ‘ఆడపులి’గా మార్చింది..
‘బైకర్’ కోసం 23 కేజీల బరువు తగ్గిన శర్వానంద్ ..
కృతి సనన్పై ప్రేమ పుకార్లు ..
NIC Govt Jobs | రాత పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.1.77 లక్షల జీతం!
రేపు నిమ్స్లో హెల్త్ క్యాంప్.. కేవలం వారికే ఉచిత పరీక్షలు..!
తక్కువ ఖర్చులో విదేశీ టూర్.. వియత్నాం వైబ్స్ పేరుతో ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ!
ఏప్రిల్ 2 వరకు వడగళ్ల వానలు..! జర జాగ్రత్త..!!