విధాత: మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తుతుండడంతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 3లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 32గేట్లు ఎత్తి.. 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అలాగే కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి 44 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17 టీఎంసీల మేర నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్ట్లోకి ప్రస్తుతం 47 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది.
శ్రీరాంసాగర్ 32 గేట్ల ఎత్తివేత
<p>విధాత: మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తుతుండడంతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 3లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 32గేట్లు ఎత్తి.. 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అలాగే కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి 44 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. […]</p>
Latest News

ఆటోమేటిక్ గేర్బాక్స్తో టాటా ఆల్ట్రోజ్ iCNG.. ధర ఎంతంటే..!
భారత్లోకి వచ్చేసిన మోటరోలా తొలి బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరాతో లాంచ్!
మీ పిల్లలను ఒక్క రోజు రైతులా చూడాలని ఉందా.. వ్యవసాయం నేర్పిస్తున్న ఈ ప్రత్యేక ఫామ్ గురించి తెలుసుకోండి!
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ కు ఏసీబీ కోర్టు షాక్
మోదీ హయాంలోనే 93 పేపర్లు లీక్ : సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
ఇంటర్ విద్యలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు
నెలకు రూ.5వేలు ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో సేవింగ్స్.. చక్రవడ్డీతో భారీ రాబడి ఇచ్చే పోస్టాఫీసు స్కీమ్!
శ్రీ అమ్మ భగవాన్ బోధనల నేపథ్యంలో "ఏదైనా సాధ్యమే" మూవీ
చివరి గింజ వరకు కొంటాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం: సీఎం చంద్రబాబు