విధాత: పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిన ప్రాంతంలో స్టాప్ లాక్ ఏర్పాటుకు నీటిపారుదలశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. జలాశయంలోని నీటిని దిగువకు వదిలి నీటి మట్టం తగ్గించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం పులిచింతల జలాశయంలో 20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి లక్ష్యా 67వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. 19 గేట్లు ఎత్తి 4.95లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విరిగిన గేటు మరమ్మతు పనులు ప్రారంభించాలంటే జలాశయంలో మరో 10 టీఎంసీలు ఖాళీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ మధ్యాహ్నానికి పూర్తికావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు స్టాప్ లాక్ ఏర్పాటుకు సంబంధించిన నిపుణుల బృందం పులిచింతల ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. తాత్కాలిక గేటు ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లను వారు చేసుకుంటున్నారు.
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద
మరోవైపు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ఫ్లో 4.45లక్షల క్యూసెక్కులు.. ఔట్ఫ్లో 4.33 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాల్వలకు 11,858 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.
పులిచింతలకు చేరుకున్న స్టాప్ లాక్ నిపుణుల బృందం
<p>విధాత: పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిన ప్రాంతంలో స్టాప్ లాక్ ఏర్పాటుకు నీటిపారుదలశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. జలాశయంలోని నీటిని దిగువకు వదిలి నీటి మట్టం తగ్గించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం పులిచింతల జలాశయంలో 20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి లక్ష్యా 67వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. 19 గేట్లు ఎత్తి 4.95లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విరిగిన గేటు మరమ్మతు పనులు ప్రారంభించాలంటే జలాశయంలో మరో 10 టీఎంసీలు […]</p>
Latest News

వైద్యులు మరణించిందన్నారు… మళ్లీ ప్రాణాలతో తిరిగొచ్చింది!
మరో 4 రోజల్లో పాస్పోర్ట్ జారీలో మార్పులు
షాకింగ్.. పిల్లలు పరీక్ష రాస్తుంటే.. తల్లిదండ్రులు చిట్టీలు అందించారు
ఎగ్జిట్ పోల్స్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే పైచేయి!
రాష్ట్ర ఖనాజాకు భారంగా మారిన వడ్డీ చెల్లింపులు.. తీరు మార్చుకోని పాలకులు
ఆ రోడ్డుపై వాహనం వెళ్తే సంగీతం వినిపిస్తుంది.. దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్డు.. ఎక్కడుందో తెలుసా..?
Excel sheet | క్లారిటీ అంటే ఇది భయ్యా.. తన పెళ్లి సంబంధాలపై ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసిన డేటా అనలిస్ట్
జూబ్లీహిల్స్లో రూ. 1003 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా
ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మూడు ఫ్లైవోవర్లు.. ఐటీ కారిడార్కు బిగ్ రిలీఫ్
12-2-2026న భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది,,,