విధాత:టోక్యో ఒలింపిక్స్ లో భాగంగా జరిగిన కాంస్య పతక పోరులో టీమ్ఇండియా హాకీ జట్టు అదరగొట్టింది.జర్మనీతో జరిగిన ఈ మ్యాచ్లో 5-4 గోల్స్ తేడాతో గెలిచి కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది.భారత కాలమానం ప్రకారం.గురువారం ఉదయం టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్ పిచ్లో జర్మనీ-భారత్ మధ్య కాంస్యం కోసం పోరు జరిగింది.ఆరంభంలో రెండో నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్ కట్టబెట్టిన భారత్.. మొదట్లో తడబడినట్లు కనిపించింది. ఇక రెండో క్వార్టర్లో సిమ్రాన్జిత్ గోల్ కొట్టడంతో స్కోర్ 1-1తో సమంగా ముగిసింది. మూడో క్వార్టర్లో మాత్రం నువ్వా నేనా అన్నట్లు సాగింది మ్యాచ్. జర్మనీ రెండు గోల్స్ కొట్టగా.. ఆ వెంటనే భారత్ మరో గోల్ కొట్టింది. ఆపై పెనాల్టీ కార్నర్ను అందిపుచ్చుకుని హాఫ్ టైం ముగిసేసరికి 3-3తో సమం చేసింది భారత్.
41 ఏళ్ళ తరువాత .. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టు
<p>విధాత:టోక్యో ఒలింపిక్స్ లో భాగంగా జరిగిన కాంస్య పతక పోరులో టీమ్ఇండియా హాకీ జట్టు అదరగొట్టింది.జర్మనీతో జరిగిన ఈ మ్యాచ్లో 5-4 గోల్స్ తేడాతో గెలిచి కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది.భారత కాలమానం ప్రకారం.గురువారం ఉదయం టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్ పిచ్లో జర్మనీ-భారత్ మధ్య కాంస్యం కోసం పోరు జరిగింది.ఆరంభంలో రెండో నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్ కట్టబెట్టిన భారత్.. మొదట్లో తడబడినట్లు కనిపించింది. ఇక రెండో క్వార్టర్లో సిమ్రాన్జిత్ గోల్ కొట్టడంతో స్కోర్ 1-1తో సమంగా […]</p>
Latest News

మహేష్–రాజమౌళి ‘వారణాసి’ కోసం ప్రత్యేక గీతం...
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం ద్రోహం : సీఎం చంద్రబాబు
డీలిమిటేషన్ బిల్లు వెనుక బీజేపీ కుట్ర: ఎంపీ ప్రియాంక గాంధీ
భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోదీ
కేపీహెచ్బీలో ప్రైవేట్ బస్సుకు అగ్ని ప్రమాదం : వీడియో
మహిళ బిల్లు ముసుగులో బీజేపీ కుట్ర రాజకీయం : సీఎం రేవంత్ రెడ్డి
జేడీ చక్రవర్తి భార్యని ఎప్పుడైన చూశారా..
బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పండి : కేంద్ర మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
కరువు నేల అనంతపురంలో ఎగిసిన పాతాళ గంగమ్మ !
ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి