హైదరాబాద్, సెప్టెంబర్ 3(విధాత): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 6 హైదరాబాద్ రానున్నారు. బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు. 6వ తేదీ మధ్యాహ్నం1.10 నిమిషాలకి బేగం పేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4.10 నుంచి 4.55 వరకు మోజంజాహి మార్కెట్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు. తిరిగి సాయంత్రం 5.05 నిమిషాలకు బేగం పేట నుండి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.
ఈ నెల 6 న హైదరాబాద్ కు అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 6 హైదరాబాద్ రానున్నారు. బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు

Latest News
చంద్రబాబుదే ఆర్థిక విధ్వంసం : వైఎస్.జగన్
13ఏళ్లుగా కోమాలో..కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి!
మూడవ రోజుకు చేరుకున్న కవిత నిరహార దీక్ష
‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోలు తగ్గాడా..
మళ్లీ ప్రేమలో మలైకా అరోరా... యువ నటుడితో చెట్టాపట్టాలు..
తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
పెరిగిన బంగారం ధర..స్థిరంగా వెండి
దానం, కడియంలకు స్పీకర్ క్లీన్ చీట్.. అనర్హత పిటిషన్ల కొట్టివేత
రైతుల మధ్య ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రమోషన్స్.. వినూత్నంగా సినిమా ప్రచారం
తారకరత్నతో ప్రేమ, కుటుంబ విభేదాలు..