హైదరాబాద్, సెప్టెంబర్ 3(విధాత): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 6 హైదరాబాద్ రానున్నారు. బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు. 6వ తేదీ మధ్యాహ్నం1.10 నిమిషాలకి బేగం పేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4.10 నుంచి 4.55 వరకు మోజంజాహి మార్కెట్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు. తిరిగి సాయంత్రం 5.05 నిమిషాలకు బేగం పేట నుండి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.
ఈ నెల 6 న హైదరాబాద్ కు అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 6 హైదరాబాద్ రానున్నారు. బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు

Latest News
చిరంజీవి ఇంటి దగ్గరలోనే.. అల్లు అర్జున్ భారీ నివాస భవనం !
శంషాబాద్ లో రూ.90కోట్ల విలువైన 9ఎకరాలను కాపాడిన హైడ్రా
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
నటుడు పార్దీబన్ కు ‘నో కాస్ట్ - నో రిలీజియన్’ సర్టిఫికేట్..హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట!
ర్యాలీతో ట్రాఫిక్ జామ్.. మంత్రిపై మహిళ ఫైర్!
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె..డిపోలలోనే బస్సులు!
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు..రేపు బద్రీనాధ్
ఐపీఎల్ ఎఫెక్ట్: థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రమే…
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు