హైదరాబాద్, సెప్టెంబర్ 3(విధాత): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 6 హైదరాబాద్ రానున్నారు. బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు. 6వ తేదీ మధ్యాహ్నం1.10 నిమిషాలకి బేగం పేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4.10 నుంచి 4.55 వరకు మోజంజాహి మార్కెట్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు. తిరిగి సాయంత్రం 5.05 నిమిషాలకు బేగం పేట నుండి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.
ఈ నెల 6 న హైదరాబాద్ కు అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 6 హైదరాబాద్ రానున్నారు. బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు

Latest News
భూ భారతిలో సవరణలకు మరో మూడు నెలలే.. ఏప్రిల్ 14 దాటితే దరఖాస్తులన్నీ బుట్టదాఖలు!
ఇవాళ ఇషాన్ – సూర్యల వంతు : రెండో టి20లోనూ భారత్ ఘన విజయం
దావోస్కు పోటెత్తుతున్న హైప్రొఫైల్ ఎస్కార్ట్స్! ఒక్క రాత్రి సుఖానికి 2,500 డాలర్లు! వైరల్ వీడియో సంచలనం!!
జాతర పనుల్లో జాప్యం!! అంతా ఆ సమ్మక్క, సారలమ్మలకే ఎరుక!
జంపన్నవాగులో ముగ్గురిని రక్షించిన ఎస్డీఆర్ఎఫ్
విజయానికి వయసు అడ్డుకాదు.. 70 ఏండ్ల వయసులో తొలి వ్లాగ్తో అదరగొట్టిన పెద్దాయన
నది జలాల హక్కుల సాధనలో ఏ పోరాటానికైనా సిద్దం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సొంత రూల్స్ చెల్లవు...రాజగోపాల్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ బిగ్ షాక్
తెలంగాణ మునిసిపల్ రిజర్వేషన్ల మాయాజాలం.. పోటీకి వస్తారని తెలిసి ముందే తప్పించారా?
నైనీ కోల్ మైన్ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్