హైదరాబాద్, సెప్టెంబర్ 3(విధాత): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 6 హైదరాబాద్ రానున్నారు. బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు. 6వ తేదీ మధ్యాహ్నం1.10 నిమిషాలకి బేగం పేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4.10 నుంచి 4.55 వరకు మోజంజాహి మార్కెట్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు. తిరిగి సాయంత్రం 5.05 నిమిషాలకు బేగం పేట నుండి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.
ఈ నెల 6 న హైదరాబాద్ కు అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 6 హైదరాబాద్ రానున్నారు. బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు

Latest News
ఉప్పల్ స్కై వాక్ లిఫ్ట్లో రెండు గంటల పాటు యువకుడి నరకం
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
టీడీపీ ఇక కరివేపాకేనా! లోకేశ్ బాబు సీఎం కావడం కష్టమేనా?
‘కొత్త మలుపు’ నా జీవితంలో నిజంగానే ఒక కొత్త మలుపు: హీరోయిన్ భైరవి ఆర్థ్యా
ఇంటర్లో పాసైన మాజీ మావోయిస్ట్ దేవ్జీ
తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించండి : ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
వర్షాకాల అత్యవసర పరిస్థితిపై వైద్యశాఖ అప్రమత్తం
చిన్న తప్పుతో కోటి రూపాయల అప్పు.. ఏం చేయాలో తెలియక ఆన్లైన్లో సాయం అడిగిన పాతికేళ్ల కుర్రాడు!
Viral Video | మసాజ్ కోసం మావటి దగ్గర మారాం చేసిన ఏనుగు.. క్యూట్ వీడియో వైరల్!
షాకింగ్..ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన రైళ్లు!