విధాత, హైదరాబాద్ : తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకీ ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మంత్రికి చెందిన రాఘవ కనస్ట్రక్చన్ కంపెనీ భుగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకుంది. అయితే టెండర్ దక్కించుకున్న సంస్థ ఏడాది గడిచినా ఇంకా పనులు ప్రారంభించక పోవడంతో ఏపీఈపీడీసీఎల్ నోటీసులు ఇచ్చింది. నెల లోపు వెంటనే పనులు ప్రారంభించాలని తెలిపింది. ఇచ్చిన గడువులోగా పనులు ప్రారంబించక పోతే కంపెనీపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన పనులు కేంద్రం ఇచ్చిన గడువులోగా పూర్తి కాకపోతే.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ నిలిచిపోతుందని ఈ సందర్భంగా ఏపీ అధికారులు గుర్తు చేశారు.
Ponguleti Srinivasa Reddy | మంత్రి పొంగులేటికి ఏపీ ప్రభుత్వం నోటీసులు
తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకీ ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మంత్రికి చెందిన రాఘవ కనస్ట్రక్చన్ కంపెనీ భుగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకుంది

Latest News
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో గొడవలు..!
కిషన్ రెడ్డికి, సంజయ్ కి కాస్తంత కూడా సిగ్గు లేదు..బీజేపీకి మహిళా బిల్లు పాస్ కావాలని లేదు
శవంతో పాటు కోటిన్నర బెంజ్ కారును పూడ్చిపెట్టిన చైనా ఫ్యామిలీ.. వీడియో వైరల్!
20న సీఎం రేవంత్ మేడిగడ్డ సందర్శన..నస్తూరపల్లిలో బహిరంగసభ
అంగరంగ వైభవంగా భద్రకాళీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉంది ...
ఆర్తి అగర్వాల్ మరణానికి అసలు కారణాలు ఏంటి...
నా కొత్త పార్టీలోకి భారీగా చేరికలు : కల్వకుంట్ల కవిత
ఇక ఏపీలో ‘ప్రాజెక్ట్ పునర్విక’: మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
కన్నడ నేలపై మళ్లీ శివాంగి(చిరుత)ల పునరాగమనం!