విధాత, హైదరాబాద్ : తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకీ ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మంత్రికి చెందిన రాఘవ కనస్ట్రక్చన్ కంపెనీ భుగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకుంది. అయితే టెండర్ దక్కించుకున్న సంస్థ ఏడాది గడిచినా ఇంకా పనులు ప్రారంభించక పోవడంతో ఏపీఈపీడీసీఎల్ నోటీసులు ఇచ్చింది. నెల లోపు వెంటనే పనులు ప్రారంభించాలని తెలిపింది. ఇచ్చిన గడువులోగా పనులు ప్రారంబించక పోతే కంపెనీపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన పనులు కేంద్రం ఇచ్చిన గడువులోగా పూర్తి కాకపోతే.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ నిలిచిపోతుందని ఈ సందర్భంగా ఏపీ అధికారులు గుర్తు చేశారు.
Ponguleti Srinivasa Reddy | మంత్రి పొంగులేటికి ఏపీ ప్రభుత్వం నోటీసులు
తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకీ ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మంత్రికి చెందిన రాఘవ కనస్ట్రక్చన్ కంపెనీ భుగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకుంది

Latest News
వరంగల్–నర్సంపేట రోడ్డు ఇక నాలుగు వరుసలు
పాతికేళ్లలో తొమ్మిది ఎయిర్ లైన్స్ కనుమరుగు.. ఇండిగో నెక్ట్స్?
రెఫరెండమన్నడికి సిగ్గు లేదు.. మళ్ల నోరేసుకుని తిరుగుతుండు: కేటీఆర్పై రేవంత్ ఫైర్
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
హిల్ట్ పాలసీపై హైకోర్టులో పిటిషన్
అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు.. వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్
అప్పటి పరిస్థితుల వల్లే పవన్ కల్యాణ్ పై విమర్శలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఖర్చు రూ. 5 కోట్ల 91 లక్షల 60 వేలు
ఐబొమ్మ రవికి మరో మూడు రోజుల కస్టడీ
పాముకు సీపీఆర్ చేసి బతికించిన వన్యప్రాణి ప్రేమికుడు!