హైదరాబాద్: కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ సబ్సిడీ కుంభకోణం కేసును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. అక్రమ మార్గంలో 75 కంపెనీలకు 1400 కోట్ల మేరకు జీఎస్టీ ఎగవేతకు అవకాశం కల్పించారన్న కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ విషయంలో సీసీఎస్ పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించినట్టు వార్తలొస్తున్నాయి. 75 కంపెనీలు/పన్ను చెల్లింపు దారుల వివరాలను ఆన్లైన్లో కనిపించకుండా చేసి, పన్ను ఎగవేసేందుకు అవకాశం కల్పించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మాజీ సీఎస్ సోమేశ్కుమార్ చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన వ్యవహారంపైనా విచారణ కొనసాగుతున్నది. సోమేశ్కుమార్పై, కమర్షియల్ ట్యాక్స్ విభాగంలోని మరో ఇద్దరు సీనియర్ అధికారులపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Commercial Tax Scam | సీఐడీకి కమర్షియల్ ట్యాక్స్ స్కాం కేసు
కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ సబ్సిడీ కుంభకోణం కేసును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. అక్రమ మార్గంలో 75 కంపెనీలకు 1400 కోట్ల మేరకు జీఎస్టీ ఎగవేతకు అవకాశం కల్పించారన్న కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
ఫార్మాసిటీకి నేను 17 ఎకరాలు ఇచ్చాను..రద్దు ఖాయం: హరీశ్రావు
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
కవిత టీఆర్ఎస్ టైటిల్ పై సీఈసీకి ఫిర్యాదుల వెల్లువ
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్..మధ్యప్రదేశ్ లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
ఏఐసీసీ ఉన్నత స్థాయి భేటీలో కీలక నిర్ణయం
ఇది జెన్ జీ..కాక్రోచ్ లు లేస్తాయి : వైఎస్. జగన్
వామ్మో.. సయానీ ఘోష్..నెట్టింటా బిగ్ ట్రోలింగ్స్
ప్రకృతి చెక్కిన సహజ శిలాకృతి.. మనిషి తల బండరాయి!
బాబోయ్…బోర్ వెల్ చాంబర్ లో 23రస్సెల్ వైపర్ పాములు
ఒమన్ తీరంలో భారత నౌకపై అమెరికా దాడి..ముగ్గురు మృతి