Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బృందం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రుల నివాస సముదాయంలో కలిశారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామాత్యులు దామోదరం రాజనర్సింహాతో పాటు మందకృష్ణ కోమటిరెడ్డిని కలిసి .ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్తో పాటు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య , మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు , మాజీ ఎంపీ పసునూరి దయాకర్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.
Manda Krishna Madiga | మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బృందం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రుల నివాస సముదాయంలో కలిశారు.

Latest News
దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు కేంద్రం తీవ్ర అన్యాయం
బిగ్బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్ సంచలన ఆరోపణలు..
అయోధ్య టు రామేశ్వరం.. 17 రోజుల్లో పూర్తి రామాయణ యాత్ర!
పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుందా.. ఈ మూడు చిట్కాలు పాటిస్తే సరి!
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన ఫిలిప్పీన్స్!
మందుబాబులకు బిగ్ షాక్.. యుద్ధం ఎఫెక్ట్తో భారీగా పెరగనున్న బీర్ల ధరలు!
సెల్ఫీ మిర్రర్తో భారత్లో తొలి ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీతో రియల్మీ సర్ప్రైజ్!
ఉపాధి హామీ పథకంలో వరంగల్కు అన్యాయం : లోక్సభలో ఎంపీ కావ్య
రెడ్లలో రేవంత్ అంత బాహుబలి లేడు.. ఎప్పటికైనా సీఎం అవుతానన్న మల్లారెడ్డి
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ