Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బృందం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రుల నివాస సముదాయంలో కలిశారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామాత్యులు దామోదరం రాజనర్సింహాతో పాటు మందకృష్ణ కోమటిరెడ్డిని కలిసి .ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్తో పాటు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య , మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు , మాజీ ఎంపీ పసునూరి దయాకర్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.
Manda Krishna Madiga | మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బృందం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రుల నివాస సముదాయంలో కలిశారు.

Latest News
బాలుడి నోట్లో పేలిన ఫోన్ బ్యాటరీ.. షాకింగ్ వీడియో
గోదావరి ఒడ్డుకు మొసళ్లు..పాపికొండల పర్యాటకులకు టెన్షన్ !
బ్యాక్ లాగ్ పోస్టులను అమ్ముకునే కుట్ర : కవిత తీవ్ర ఆరోపణలు
ఓటీటీలోనూ ‘రాజా సాబ్’కి రిలీఫ్ లేదు…
Feeding Pigeons | పావురాలకు దాణా వేసి కోర్టు ఆగ్రహానికి గురైన భారత సంతతి వృద్ధురాలు.. భారీ ఫైన్
మెట్రో స్టేషన్ లో గర్ల్ ఫ్రెండ్ తో కొడుకు..తల్లి చేసిన పని వైరల్ !
అందుకేనా.. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం: బీఆర్ఎస్ కీలక ఆరోపణలు
‘మధ్యంతర పరీక్ష’గా మారిన మున్సిపోల్స్
Nose Pin | మహిళలూ బీ కేర్ఫుల్.. ముక్కుపుడకతో ప్రాణాలకే ముప్పు..!
పాస్పోర్ట్ అప్లయి చేయాలా? ఫిబ్రవరి 15 దాకా ఆగండి.!