విధాత,హైదరాబాద్ : స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ లను బదీలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐపీఎస్ స్థాయి నుంచి అదనపు డీజీగా స్థాయి అధికారులు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏడీజీ పర్సనల్ గా దేవంద్ర సింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా పరిమళ్ నూతన్, పోలీస్ అకాడమి డిప్యూటీ డైరెక్టర్ గా చేతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, అసిఫాబాద్ ఎస్పీగా నిఖిా పంత్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగ వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీత, మల్కాజిగిరి డీసీపీగా శ్రీధర్ ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Police : తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ
స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భారీగా 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వివిధ జిల్లాల ఎస్పీలు, డీసీపీలు, ఏడీజీ స్థాయి అధికారులకు కొత్త పోస్టింగులు ఇచ్చింది.

Latest News
ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 34 గంటలు ఫోన్ మాట్లాడొచ్చు.. రియల్మీ నుంచి సరికొత్త 5జీ మొబైల్!
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్ర తిరుగుబాటు.. కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక
వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ విజయవంతం
అనుకున్నంతా అయింది : ఏప్రిల్ 30 నుండి.. జూన్కు 'పెద్ది'
బీజీపీకి లాభం.. ప్రతిపక్షాలకు నష్టం.. : పెరిగే సీట్లపై యోగేంద్రయాదవ్ విశ్లేషణ
మహిళా రిజర్వేషన్లకు సై..డీలిమిటేషన్ కు నో : ఖర్గే ప్రకటన
నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్ : సీఎం చంద్రబాబు
సీట్ల పెంపుతో దక్షిణాది రాష్టాల వాట పదిలం : ఎంపీ లక్ష్మణ్
దక్షిణాదిపై డీలిమిటేషన్ బాంబు.. మహిళా రిజర్వేషన్ ముసుగులో కేంద్రం అత్యుత్సాహం
పవన్,నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు..