విధాత,హైదరాబాద్ : స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ లను బదీలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐపీఎస్ స్థాయి నుంచి అదనపు డీజీగా స్థాయి అధికారులు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏడీజీ పర్సనల్ గా దేవంద్ర సింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా పరిమళ్ నూతన్, పోలీస్ అకాడమి డిప్యూటీ డైరెక్టర్ గా చేతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, అసిఫాబాద్ ఎస్పీగా నిఖిా పంత్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగ వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీత, మల్కాజిగిరి డీసీపీగా శ్రీధర్ ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Police : తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ
స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భారీగా 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వివిధ జిల్లాల ఎస్పీలు, డీసీపీలు, ఏడీజీ స్థాయి అధికారులకు కొత్త పోస్టింగులు ఇచ్చింది.

Latest News
రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 4,95,000! లెక్కతేలని 1.2 లక్షలమంది ఎక్కడ?
ఐబొమ్మ రవిపై 5కేసుల నమోదు
25న తెలంగాణ కేబినెట్ సమావేశం
పాకిస్తాన్లో బాయిలర్ పేలుడు.. 15 మంది మృతి
AI మాయాజాలం.. క్షణాల్లోనే క్షౌరం
నన్ను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయరు : కేటీఆర్
మౌన నేస్తాలు
5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిన సీఎం రేవంత్ రెడ్డి: కేటీఆర్ సంచలన ఆరోపణలు
పరుగే పరుగు..రూపాయి నోటుకు అరకేజీ చికెన్..!
యాషెస్ తొలి టెస్టులో స్టార్క్ దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లాండ్