నల్లగొండ, అక్టోబర్ 10(విధాత): గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీకి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యూరియా కోసం ధర్నా చేసినందుకు గిరిజన రైతు సాయి సిద్ధును పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. ఇంతటితో ఆగకుండా తన భార్యను కులం పేరుతో దూషిస్తూ, అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సామాజికవేత్త రేవంత్ సదరు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్పై మానవహక్కులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జాతీయ మానవహక్కుల కమిషన్ ఉన్నత స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీ.. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఎన్హెచ్ఆర్సీ
రిజన రైతుపై థర్డ్ డిగ్రీకి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
Latest News
అల్లు-మెగా వార్ నడుమ బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్..
స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..ఒక్క రోజులోనే రూ.9లక్షల కోట్ల సంపద హుష్ !
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత..పోలీసుల లాఠీచార్జ్
షాకింగ్.. ఢిల్లీ మెట్రో ప్లాట్ఫామ్పైనే మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. నెట్టింట విమర్శలు
భూ చట్టాల అమలు లోసుగులతోనే భూ వివాదాలు జఠిలం : ఈటెల రాజేందర్
కింగ్ కోబ్రా క్యాచింగ్.. బిగ్ డేరింగ్ !
తెలుగు రాష్ట్రాల ఆర్టీసీకి రికార్డు స్థాయిలో సంక్రాంతి రాబడి!
ఫ్రాన్స్పై ట్రంప్ కన్నెర్ర.. 200 శాతం టారిఫ్లు విధిస్తానంటూ బెదిరింపులు
మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి పోటీ!
సరసాల డీజీపీ అధికారిని సస్పెండ్ చేసిన కర్ణాటక సర్కార్