నల్లగొండ, అక్టోబర్ 10(విధాత): గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీకి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యూరియా కోసం ధర్నా చేసినందుకు గిరిజన రైతు సాయి సిద్ధును పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. ఇంతటితో ఆగకుండా తన భార్యను కులం పేరుతో దూషిస్తూ, అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సామాజికవేత్త రేవంత్ సదరు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్పై మానవహక్కులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జాతీయ మానవహక్కుల కమిషన్ ఉన్నత స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీ.. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఎన్హెచ్ఆర్సీ
రిజన రైతుపై థర్డ్ డిగ్రీకి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
Latest News
అందరూ అగమాగం – ఎవరు సక్కగున్నరు? : జగిత్యాలలో కేసీఆర్ ఫైర్
బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ పేల్చిన ఢిల్లీ బాంబు
సోషల్ మీడియాలో అనసూయపై అసభ్యకర పోస్టులు..
మేడిగడ్డ పరీక్షల పూర్తికి మే నెలాఖరు డెడ్లైన్.. బరాజ్ను సందర్శించిన సీఎం రేవంత్..
త్వరలో భూముల విలువలు పెంపు...రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత తప్పదా
పెద్దితో మాస్ స్టెప్పులు వేసే ఛాన్స్ దక్కించుకున్న సాయి ధరమ్ బ్యూటీ..
అంతర్జాతీయ రేసులో నటుడు అజిత్ బృందం మరో విజయం
పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. అవి వచ్చాకే నిర్వహణ..
జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
లోకేశ్ ..నీది జగన్తో పోల్చుకునే స్థాయి కాదు : లక్ష్మీపార్వతి ఫైర్