విధాత:హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి భూనిర్వాసితుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన 58 మంది పిటిషన్లపై విచారించింది.కాళేశ్వరం ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఇళ్లస్థలాలు అప్పగించడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు.అలాగే పునరావాస కాలనీలో సరైన వసతులు కల్పించడం లేదని పిటిషనర్లు తెలిపారు. నిర్వాసితులకు 70 కోట్లతో ప్లాట్లు సిద్ధం చేసినట్లు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. తాత్కాలికంగా డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్లాట్లు స్వాధీనం చేసుకోవడానికి భూనిర్వాసితులు నోటీసులు తీసుకోవడం లేదని ప్రభుత్వం పేర్కొంది. సరైన వసతులు లేవంటూ నోటీసులు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. పరిశీలన కోసం సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జిని హైకోర్టు నియమించింది.పునరావాస ప్రాంతం పరిశీలించి నివేదిక ఇవ్వాలని జూ.సివిల్ జడ్జికి హైకోర్టు ఆదేశించింది.తదుపరి విచారణ ఆగస్టు రెండో వారానికి హైకోర్టు వాయిదా వేసింది.
‘పునరావాస ప్రాంతం పరిశీలించి నివేదిక ఇవ్వాలి’..హైకోర్టు
<p>విధాత:హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి భూనిర్వాసితుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన 58 మంది పిటిషన్లపై విచారించింది.కాళేశ్వరం ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఇళ్లస్థలాలు అప్పగించడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు.అలాగే పునరావాస కాలనీలో సరైన వసతులు కల్పించడం లేదని పిటిషనర్లు తెలిపారు. నిర్వాసితులకు 70 కోట్లతో ప్లాట్లు సిద్ధం చేసినట్లు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. తాత్కాలికంగా డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్లాట్లు స్వాధీనం చేసుకోవడానికి […]</p>
Latest News

ఫ్లాప్ డెబ్యూ నుంచి పాన్-ఇండియా స్టార్ వరకు .. ఫహద్ ఫాసిల్ సినీ ప్రయాణం ఎలా మలుపు తిరిగింది?
నిర్మాత, నటుడు, అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత
బంతి పువ్వుతో ఆర్థిక కష్టాలు దూరం..! బుధవారం ఇలా చేయండి మరి..?
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
ఇదెక్కడి చోద్యం? కాంట్రాక్టు ఉద్యోగి చేతికి ఐఏఎస్, ఐపీఎస్ ఫైళ్లు
రష్యా సర్కస్లో ప్రేక్షకుల మధ్యకు దూసుకెళ్లిన పులి.. వైరల్ వీడియో కలకలం
మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలు
వన్ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!
ఇంకో 6 రోజుల్లో 'పెద్ది' షూటింగ్ పూర్తి : జూన్లో విడుదల
మూడేళ్ల అనుభవంతో రూ.9కోట్ల ప్యాకేజీ.. రిమోట్ జాబ్ ఆఫర్పై యువతి పోస్టు వైరల్