విధాత: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన సాగు చట్టాలపై సీఎం కేసీఆర్ వైఖరి తెలపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై యూపీలో జరిగిన దాడి ఘటనను ఖండించారు. ఉత్తర్ప్రదేశ్ లఖింపూర్ ఘటనను నిరసిస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మౌనదీక్షలో ఆయన పాల్గొన్నారు.
కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలపై కేసీఆర్ వైఖరి తెలపాలి
<p>విధాత: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన సాగు చట్టాలపై సీఎం కేసీఆర్ వైఖరి తెలపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై యూపీలో జరిగిన దాడి ఘటనను ఖండించారు. ఉత్తర్ప్రదేశ్ లఖింపూర్ ఘటనను నిరసిస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మౌనదీక్షలో ఆయన పాల్గొన్నారు. </p>
Latest News

ఇక గ్యాస్ కష్టమే.. కట్టెల పొయ్యి వంట తప్పదా..?
మిడిల్ క్లాస్ కస్టమర్లను టార్గెట్ చేసిన ఆడి.. లగ్జరీ బ్రాండ్ నుంచి చవకైన ఎలక్ట్రిక్ కారు!
'గబ్బర్సింగ్' సీసాలో 'భగత్సింగ్' సారా.. అభిమానులకు కిక్కిచ్చే ‘ఉస్తాద్’
13 వేలకే 7000mAh భారీ బ్యాటరీ మొబైల్.. రియల్మీ కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్.. ఫుల్ డీటైల్స్!
లక్ష రూపాయల ఆస్పత్రి బిల్లు.. ఒక్క ప్రశ్నతో 57 వేలకు తగ్గింది.. వైరల్ ఘటన!
40 ఏళ్లుగా అదే పరిస్థితి… యువ నిరుద్యోగంపై కొత్త రిపోర్ట్ సంచలనం
సూసైడ్ కాదు.. ప్రీ వెడ్డింగ్ షూట్.. చెరువులో శవల్లా కొత్త జంట ఫోజులు చూసి నెటిజన్లు షాక్!
సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
వావ్...పక్షుల చెట్టు చూశారా..!
కూల్ డ్రింక్స్ లారీ బోల్తా...10నిమిషాల్లో ఖాళీ చేసిన జనం