కేంద్రం తెచ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌పై కేసీఆర్ వైఖ‌రి తెల‌పాలి

విధాత‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన సాగు చట్టాలపై సీఎం కేసీఆర్‌ వైఖరి తెలపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై యూపీలో జరిగిన దాడి ఘటనను ఖండించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ లఖింపూర్‌ ఘటనను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మౌనదీక్షలో ఆయన పాల్గొన్నారు.

  • Publish Date - October 11, 2021 / 12:02 PM IST

విధాత‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన సాగు చట్టాలపై సీఎం కేసీఆర్‌ వైఖరి తెలపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై యూపీలో జరిగిన దాడి ఘటనను ఖండించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ లఖింపూర్‌ ఘటనను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మౌనదీక్షలో ఆయన పాల్గొన్నారు.

Latest News