విధాత, హైదరాబాద్: భారీ వర్షాల వల్ల జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండడంపై గోదావరీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గోదావరి ఉధృతి, వరద పరిస్థితులపై ఆయా జిల్లా కలెక్టర్లతో మంత్రి ఫోన్ లో మాట్లాడి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
Ponguleti Srinivas Reddy | భారీ వర్షాలతో జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భారీ వర్షాల వల్ల జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు

Latest News
‘థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్’ కోసం ఏం చేయాలి?
ఆర్సీబీ జెర్సీతో నాలుగేళ్ల బుడ్డొడి ధనాధన్ క్రికెట్ వైరల్
Ram Charan | పెద్ది కోసం ప్రాణం పెట్టి పనిచేసిన రామ్ చరణ్.. రిలీజ్ తర్వాత ఫుల్ రెస్ట్, సర్జరీకి ప్లాన్?
స్థిరంగా బంగారం, వెండి ధరలు
ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..ఏం చర్చించారో?
Aamani | ఆమని ఈ వయస్సులో కూడా ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి.. ఆమె డైట్ సీక్రెట్ వింటే అవాక్కవుతారు..!
Rain Alert | ఇక ఉక్కపోతకు ఉపశమనం.. రేపట్నుంచి వర్షాలు..!
TGSRTC | నగర ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో ముగిసిన ఆఫర్
Mega Job Mela | నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. జూన్ 1న హైదరాబాద్లో మెగా జాబ్ మేళా
Vijay-Trisha | సీఎం అయిన తర్వాత తొలిసారి త్రిషతో కనిపించిన విజయ్.. వీడియో వైరల్