విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి(50), రమ దంపతులు విభేదాలతో 20 ఏళ్ల కిందట విడిపోయారు.
రమ మైలారంలో ఉంటుండగా.. కుమారస్వామి తొర్రూరు పట్టణంలో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల కిందట తొర్రూరు బజాజ్ షోరూం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు.. ఇతనే కుమారస్వామి అనుకోని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు, కుమారస్వామి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉండేది, మృతదేహంపై లేకపోవడాన్ని గమనించారు. చివరికి మృతదేహం వేరే వ్యక్తిది అని గుర్తించి, నిన్న తిరిగి ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా, సిబ్బంది రేపు రమ్మని పంపించారు. ఈరోజు కుటుంబసభ్యులు వెళ్లగా కుమారస్వామి బ్రతికే ఉన్నాడని, ఐడీ వార్డులో చికిత్స పొందుతున్నాడని సిబ్బంది తెలపడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
చనిపోయాడనుకున్న కుమారస్వామి బ్రతికే ఉన్నాడు..వరంగల్ లో మృతదేహం మారిన ఘటనలో ట్విస్ట్
చనిపోయాడనుకున్న కుమారస్వామి బ్రతికే ఉన్నాడు..వరంగల్ లో మృతదేహం మారిన ఘటనలో ట్విస్ట్

Latest News
75సెంట్ల భూమిలో 52రకాల పంటలు.. నెలకు రూ.20వేల ఆదాయం!
గ్యాస్ కొరత పరిష్కరానికి మానిటరింగ్ కమిటీలు : మంత్రి ఉత్తమ్
తెలుగు రాష్ట్రాల రైల్వేప్రయాణీకులకు కేంద్రం గుడ్న్యూస్
రేవంత్ బినామీ కంపెనీ అక్రమాలపై దర్యాప్తు జరిపించాలి : కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ
66 ఏళ్ల వయస్సులో ఆ నటి తల్లి కాబోతుంది అంటూ వార్తలు ...
మూసీ సుందరీకరణ డీపీఆర్ ఎక్కడా..? ప్రజల ముందు పెట్టు: హరీశ్ రావు
తమిళనాడులో శశికళ కొత్త పార్టీ ప్రారంభం
వాల్ ఆఫ్ ఫేమ్పై సోషల్ మీడియాలో చర్చ ..
దానంకు క్లీన్ చీట్ పై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ!
బిగ్ షాక్.. హోటల్ బిల్లులో గ్యాస్ సర్ చార్జ్ !