Site icon vidhaatha

దేశాన్ని అమ్మేస్తున్నారు

విధాత‌: దేశం లోని అన్ని రంగాల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేసే ప‌నిలో కేంద్రం బిజీగా ఉంది.రోడ్ల నుండి రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడ రేవులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, బొగ్గు గనులు, చివరికి BSNL టవర్లు, కరెంటు వైర్లు కూడా వదలకుండా అంగట్లో అమ్మకానికి పెట్టారు మన దేశ పాలకులు.తాజాగా కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన ఈ ప్రభుత్వ ఆస్తులు చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగడం ఖాయం.

Exit mobile version