విధాత, హైదరాబాద్: లండన్లో 1918 నాటి అరుదైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ.10 నోట్లు రెండింటిని వేలం వేయనున్నారు. 1918జూలై 2న ముంబై నుంచి లండన్ వెళుతున్న ఓడ మునిగిపోయింది. ఆ సమయంలో సముద్రంలో నీటిపై తెలియాడుతూ రెండు 10 రూపాయల నోట్లు దొరికాయి. అరుదైన ఈ నోట్లను నూనన్స్ మేఫేర్ వేలం సంస్థ వేలం వేయనుంది. ఈ నోట్లకు రూ.2000 నుంచి 2600(2.11లక్షల నుంచి 2.74లక్షలు) పౌండ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.
లండన్లో వేలానికి 1918 నాటి ఇండియా 10 నోట్లు
లండన్లో 1918 నాటి అరుదైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ.10 నోట్లు రెండింటిని వేలం వేయనున్నారు. 1918జూలై 2న ముంబై నుంచి లండన్ వెళుతున్న ఓడ మునిగిపోయింది

Latest News
యూపీలో గాలి వాన బీభత్సవానికి 113 మంది బలి!
జనానికే పొదుపు సుద్దులు..విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ
బంగారం, వెండి ధరలు మళ్లీ ఢమాల్
మోదీ షాక్...పెట్రోల్..డీజిల్, సీఎన్జీ ధరల పెంపు
జూన్ 21న మళ్లీ నీట్ యూజీ పరీక్ష
నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు..
tollywood, actress, sundeep reddy vanga,gayatri gupta
‘పెద్ది’లో గౌర్నాయుడు ఎంట్రీ అదిరింది..
వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు
ఇండియన్ రైల్వేలో 11,127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ