విధాత, హైదరాబాద్: లండన్లో 1918 నాటి అరుదైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ.10 నోట్లు రెండింటిని వేలం వేయనున్నారు. 1918జూలై 2న ముంబై నుంచి లండన్ వెళుతున్న ఓడ మునిగిపోయింది. ఆ సమయంలో సముద్రంలో నీటిపై తెలియాడుతూ రెండు 10 రూపాయల నోట్లు దొరికాయి. అరుదైన ఈ నోట్లను నూనన్స్ మేఫేర్ వేలం సంస్థ వేలం వేయనుంది. ఈ నోట్లకు రూ.2000 నుంచి 2600(2.11లక్షల నుంచి 2.74లక్షలు) పౌండ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.
లండన్లో వేలానికి 1918 నాటి ఇండియా 10 నోట్లు
లండన్లో 1918 నాటి అరుదైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ.10 నోట్లు రెండింటిని వేలం వేయనున్నారు. 1918జూలై 2న ముంబై నుంచి లండన్ వెళుతున్న ఓడ మునిగిపోయింది

Latest News
సిమ్ మార్చకుండానే.. 5G లోకి అప్గ్రేడ్.. కానీ ఈ 3 షరతులు తప్పనిసరి!
మధ్య ఆసియా యద్ధానికి నెల రోజులు పూర్తి.. కూలిపోని ఇరాన్.. దిక్కుతోచని ట్రంప్
డ్యాన్స్ చేస్తూ పిల్లాడి చెంప పగులగొట్టిన రోబో.. వీడియో వైరల్
త్వరలో యుద్ధంలోకి ఎమిరేట్స్? భారతదేశంపైనా ప్రభావం!
అందాల పోటీల్లో స్టేజీపైనే పళ్లు ఊడిపోయినా.. కూల్గా హ్యాండిల్ చేసిన బ్యూటీ క్వీన్.. వీడియో వైరల్
తొలిసారి భారత్లో కనిపించిన రెండు సర్పజాతులు.. ఇవీ వాటి ప్రత్యేకతలు
రాజధాని అమరావతి చట్టబద్ధతపై ఏపీ శాసనసభ తీర్మానం
పదేళ్ల మైనింగ్ అక్రమాలపై విచారణకు ఆదేశాలు : సీఎం రేవంత్ రెడ్డి
పెళ్లి రూమర్లతో మళ్లీ వార్తల్లోకి అనుష్క…
తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు ఖరారు