విధాత, హైదరాబాద్: లండన్లో 1918 నాటి అరుదైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ.10 నోట్లు రెండింటిని వేలం వేయనున్నారు. 1918జూలై 2న ముంబై నుంచి లండన్ వెళుతున్న ఓడ మునిగిపోయింది. ఆ సమయంలో సముద్రంలో నీటిపై తెలియాడుతూ రెండు 10 రూపాయల నోట్లు దొరికాయి. అరుదైన ఈ నోట్లను నూనన్స్ మేఫేర్ వేలం సంస్థ వేలం వేయనుంది. ఈ నోట్లకు రూ.2000 నుంచి 2600(2.11లక్షల నుంచి 2.74లక్షలు) పౌండ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.
లండన్లో వేలానికి 1918 నాటి ఇండియా 10 నోట్లు
లండన్లో 1918 నాటి అరుదైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ.10 నోట్లు రెండింటిని వేలం వేయనున్నారు. 1918జూలై 2న ముంబై నుంచి లండన్ వెళుతున్న ఓడ మునిగిపోయింది

Latest News
కొవిడ్ ‘గేట్’ తెరిచారా? పాండమిక్ బాండ్లు, ఫైనాన్షియల్ లింకులు వైరల్.. వాస్తవాలేంటి?
‘ఓటుకు నోటు’ ఆధారాలను చెరిపేందుకే ఎస్ఎఫ్ఎల్ అగ్నిప్రమాదం: కేటీఆర్
హామీల పేరుతో మోసం చేసిన రేవంత్ రెడ్డి : కేటీఆర్ ఫైర్
ఉన్న జిల్లాలు తొలగించం... కొత్తవి ఏర్పాటు చేయం: సీఎం రేవంత్ రెడ్డి
31వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీ.. ల్యాండ్ పూలింగ్లో అదనపు భూముల సేకరణ
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల సాక్ష్యాలు సురక్షితం : శిఖా గోయల్
హెరిటేజ్ కు షాక్..నాణ్యత లోపాలపై లక్ష ఫైన్!
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఈసీ మార్గదర్శకాలు
ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో అసలు నిజం ఏది?
2027 సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..