విధాత,న్యూయార్క్:వాతావరణ మార్పులకు సంబంధించిన 2021 నివేదికను ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. త్వరలో భారత్ సహా ఉపఖండంలో వడగాలుల తీవ్రత పెరగనుందని నివేదికలో వెల్లడించింది.దీంతో భారత్ సహా ఉపఖండంలో కరవు కాటకాలు సంభవిస్తాయని ఐరాస హెచ్చరించింది. భారత్లో తుపానుల సంఖ్య కూడా పెరుగుతుందని పేర్కొంది.అతివృష్టితో అనేక ప్రాంతాలు అతలాకుతలం అవుతాయని ఈ నివేదికలో వివరించింంది. ఈ శతాబ్దం చివరకు భూతాపం 2 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉందని.. దేశాధినేతలు మేలుకోకపోతే మానవాళికి పెనుముప్పు తప్పదని ఐరాస పేర్కొంది.
ఫ్లాష్: త్వరలో దేశంలో కరవు కాటకాలు!
<p>విధాత,న్యూయార్క్:వాతావరణ మార్పులకు సంబంధించిన 2021 నివేదికను ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. త్వరలో భారత్ సహా ఉపఖండంలో వడగాలుల తీవ్రత పెరగనుందని నివేదికలో వెల్లడించింది.దీంతో భారత్ సహా ఉపఖండంలో కరవు కాటకాలు సంభవిస్తాయని ఐరాస హెచ్చరించింది. భారత్లో తుపానుల సంఖ్య కూడా పెరుగుతుందని పేర్కొంది.అతివృష్టితో అనేక ప్రాంతాలు అతలాకుతలం అవుతాయని ఈ నివేదికలో వివరించింంది. ఈ శతాబ్దం చివరకు భూతాపం 2 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉందని.. దేశాధినేతలు మేలుకోకపోతే మానవాళికి పెనుముప్పు తప్పదని ఐరాస పేర్కొంది.</p>
Latest News

మీ చర్మం మెరిసిపోవాలా.. ఈ పండ్లు తినండి చాలు
‘అఖండ 2’ ట్రైలర్ రిలీజ్.. బాలయ్య ఉగ్రరూపం
హుస్నాబాద్ ఎల్లమ్మ గుడి భూమి కబ్జాపై ఎంక్వైరీ..
భారీగా పట్టుబడిన పాము విషం.. విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ డీఈ
ఈటల వర్సెస్ బండి : స్థానికంపై లీడర్ల పంచాయితీ!
రూ.11,370కే మైసూర్, సోమనాథ్ పూర్, బేలూర్ యాత్ర
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్!
మారేడుమిల్లి ఎన్కౌంటర్ బూటకం
కృష్ణా జలాలపై ఏపీ హక్కుల బాధ్యత టీడీపీదే: వైఎస్ జగన్