విధాత,న్యూయార్క్:వాతావరణ మార్పులకు సంబంధించిన 2021 నివేదికను ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. త్వరలో భారత్ సహా ఉపఖండంలో వడగాలుల తీవ్రత పెరగనుందని నివేదికలో వెల్లడించింది.దీంతో భారత్ సహా ఉపఖండంలో కరవు కాటకాలు సంభవిస్తాయని ఐరాస హెచ్చరించింది. భారత్లో తుపానుల సంఖ్య కూడా పెరుగుతుందని పేర్కొంది.అతివృష్టితో అనేక ప్రాంతాలు అతలాకుతలం అవుతాయని ఈ నివేదికలో వివరించింంది. ఈ శతాబ్దం చివరకు భూతాపం 2 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉందని.. దేశాధినేతలు మేలుకోకపోతే మానవాళికి పెనుముప్పు తప్పదని ఐరాస పేర్కొంది.
ఫ్లాష్: త్వరలో దేశంలో కరవు కాటకాలు!
<p>విధాత,న్యూయార్క్:వాతావరణ మార్పులకు సంబంధించిన 2021 నివేదికను ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. త్వరలో భారత్ సహా ఉపఖండంలో వడగాలుల తీవ్రత పెరగనుందని నివేదికలో వెల్లడించింది.దీంతో భారత్ సహా ఉపఖండంలో కరవు కాటకాలు సంభవిస్తాయని ఐరాస హెచ్చరించింది. భారత్లో తుపానుల సంఖ్య కూడా పెరుగుతుందని పేర్కొంది.అతివృష్టితో అనేక ప్రాంతాలు అతలాకుతలం అవుతాయని ఈ నివేదికలో వివరించింంది. ఈ శతాబ్దం చివరకు భూతాపం 2 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉందని.. దేశాధినేతలు మేలుకోకపోతే మానవాళికి పెనుముప్పు తప్పదని ఐరాస పేర్కొంది.</p>
Latest News

నటుడు పార్దీబన్ కు ‘నో కాస్ట్ - నో రిలీజియన్’ సర్టిఫికేట్..హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట!
ర్యాలీతో ట్రాఫిక్ జామ్.. మంత్రిపై మహిళ ఫైర్!
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె..డిపోలలోనే బస్సులు!
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు..రేపు బద్రీనాధ్
ఐపీఎల్ ఎఫెక్ట్: థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రమే…
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఫ్లాప్ డెబ్యూ నుంచి పాన్-ఇండియా స్టార్ వరకు .. ఫహద్ ఫాసిల్ సినీ ప్రయాణం ఎలా మలుపు తిరిగింది?
నిర్మాత, నటుడు, అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత
బంతి పువ్వుతో ఆర్థిక కష్టాలు దూరం..! బుధవారం ఇలా చేయండి మరి..?