విధాత:తిరుమల శ్రీవారి దర్శనం కోసం తితిదే ఛైర్మన్ కార్యాలయం నుంచి వచ్చిన సంక్షిప్త సందేశాలు గందరగోళానికి దారితీశాయి వై.వి.సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి గడువు ఈనెల 21న ముగిసింది అయితే ఈనెల 26వరకు శ్రీవారి దర్శనానికి సంబంధించి తితిదే ఛైర్మన్ కార్యాలయం నుంచి భక్తులకు మెసేజ్లు వెళ్లాయి సందేశాల ఆధారంగా తిరుమల చేరుకున్న భక్తులకు కొత్త సమస్య ఎదురైంది.పాలకమండలి పదవీకాలం పూర్తయినందున తితిదే సిబ్బంది టికెట్ల కేటాయింపును నిలిపివేశారు…తమ చరవాణికి సమాచారం రావడం వల్లే వచ్చామన్న భక్తులు..టికెట్లు కేటాయించకపోవడంపై సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ఈక్రమంలో జోక్యం చేసుకున్న అదనపు ఈవో ధర్మారెడ్డి భక్తులకు టికెట్లు కేటాయించాలని ఆదేశించడంతో వివాదం సద్దుమణిగింది.
శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సందేశాలు గందరగోళానికి దారితీశాయి
<p>విధాత:తిరుమల శ్రీవారి దర్శనం కోసం తితిదే ఛైర్మన్ కార్యాలయం నుంచి వచ్చిన సంక్షిప్త సందేశాలు గందరగోళానికి దారితీశాయి వై.వి.సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి గడువు ఈనెల 21న ముగిసింది అయితే ఈనెల 26వరకు శ్రీవారి దర్శనానికి సంబంధించి తితిదే ఛైర్మన్ కార్యాలయం నుంచి భక్తులకు మెసేజ్లు వెళ్లాయి సందేశాల ఆధారంగా తిరుమల చేరుకున్న భక్తులకు కొత్త సమస్య ఎదురైంది.పాలకమండలి పదవీకాలం పూర్తయినందున తితిదే సిబ్బంది టికెట్ల కేటాయింపును నిలిపివేశారు…తమ చరవాణికి సమాచారం రావడం వల్లే వచ్చామన్న భక్తులు..టికెట్లు కేటాయించకపోవడంపై […]</p>
Latest News

Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత