విధాత:తిరుమల శ్రీవారి దర్శనం కోసం తితిదే ఛైర్మన్ కార్యాలయం నుంచి వచ్చిన సంక్షిప్త సందేశాలు గందరగోళానికి దారితీశాయి వై.వి.సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి గడువు ఈనెల 21న ముగిసింది అయితే ఈనెల 26వరకు శ్రీవారి దర్శనానికి సంబంధించి తితిదే ఛైర్మన్ కార్యాలయం నుంచి భక్తులకు మెసేజ్లు వెళ్లాయి సందేశాల ఆధారంగా తిరుమల చేరుకున్న భక్తులకు కొత్త సమస్య ఎదురైంది.పాలకమండలి పదవీకాలం పూర్తయినందున తితిదే సిబ్బంది టికెట్ల కేటాయింపును నిలిపివేశారు…తమ చరవాణికి సమాచారం రావడం వల్లే వచ్చామన్న భక్తులు..టికెట్లు కేటాయించకపోవడంపై సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ఈక్రమంలో జోక్యం చేసుకున్న అదనపు ఈవో ధర్మారెడ్డి భక్తులకు టికెట్లు కేటాయించాలని ఆదేశించడంతో వివాదం సద్దుమణిగింది.
శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సందేశాలు గందరగోళానికి దారితీశాయి
<p>విధాత:తిరుమల శ్రీవారి దర్శనం కోసం తితిదే ఛైర్మన్ కార్యాలయం నుంచి వచ్చిన సంక్షిప్త సందేశాలు గందరగోళానికి దారితీశాయి వై.వి.సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి గడువు ఈనెల 21న ముగిసింది అయితే ఈనెల 26వరకు శ్రీవారి దర్శనానికి సంబంధించి తితిదే ఛైర్మన్ కార్యాలయం నుంచి భక్తులకు మెసేజ్లు వెళ్లాయి సందేశాల ఆధారంగా తిరుమల చేరుకున్న భక్తులకు కొత్త సమస్య ఎదురైంది.పాలకమండలి పదవీకాలం పూర్తయినందున తితిదే సిబ్బంది టికెట్ల కేటాయింపును నిలిపివేశారు…తమ చరవాణికి సమాచారం రావడం వల్లే వచ్చామన్న భక్తులు..టికెట్లు కేటాయించకపోవడంపై […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు