విధాత:తిరుమల శ్రీవారి దర్శనం కోసం తితిదే ఛైర్మన్ కార్యాలయం నుంచి వచ్చిన సంక్షిప్త సందేశాలు గందరగోళానికి దారితీశాయి వై.వి.సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి గడువు ఈనెల 21న ముగిసింది అయితే ఈనెల 26వరకు శ్రీవారి దర్శనానికి సంబంధించి తితిదే ఛైర్మన్ కార్యాలయం నుంచి భక్తులకు మెసేజ్లు వెళ్లాయి సందేశాల ఆధారంగా తిరుమల చేరుకున్న భక్తులకు కొత్త సమస్య ఎదురైంది.పాలకమండలి పదవీకాలం పూర్తయినందున తితిదే సిబ్బంది టికెట్ల కేటాయింపును నిలిపివేశారు…తమ చరవాణికి సమాచారం రావడం వల్లే వచ్చామన్న భక్తులు..టికెట్లు కేటాయించకపోవడంపై సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ఈక్రమంలో జోక్యం చేసుకున్న అదనపు ఈవో ధర్మారెడ్డి భక్తులకు టికెట్లు కేటాయించాలని ఆదేశించడంతో వివాదం సద్దుమణిగింది.
శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సందేశాలు గందరగోళానికి దారితీశాయి
<p>విధాత:తిరుమల శ్రీవారి దర్శనం కోసం తితిదే ఛైర్మన్ కార్యాలయం నుంచి వచ్చిన సంక్షిప్త సందేశాలు గందరగోళానికి దారితీశాయి వై.వి.సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి గడువు ఈనెల 21న ముగిసింది అయితే ఈనెల 26వరకు శ్రీవారి దర్శనానికి సంబంధించి తితిదే ఛైర్మన్ కార్యాలయం నుంచి భక్తులకు మెసేజ్లు వెళ్లాయి సందేశాల ఆధారంగా తిరుమల చేరుకున్న భక్తులకు కొత్త సమస్య ఎదురైంది.పాలకమండలి పదవీకాలం పూర్తయినందున తితిదే సిబ్బంది టికెట్ల కేటాయింపును నిలిపివేశారు…తమ చరవాణికి సమాచారం రావడం వల్లే వచ్చామన్న భక్తులు..టికెట్లు కేటాయించకపోవడంపై […]</p>
Latest News

కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కపోయిన వాహనాలు
13వ వారం ఊహించని ఎలిమినేషన్…
ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!
ఎడారి పాము ఎత్తులు ఎన్నో..క్షణాల్లో ఇసుకలోకి!
కొత్త బిజినెస్లో ఆ హీరో సెన్సేషన్
ప్రపంచంలోనే పొడవైన ఎయిర్ రూట్ ప్రారంభం!
ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం