ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు
విధాత,కర్నూలు:కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలం మల్లన్న స్వామివారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంట చేరుకున్నారు.అమిత్ షాకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి అమిత్ షా రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.భ్రమరాంబ అతిథిగృహంలో అమిత్ షా మధ్యాహ్న భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.
శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్న అమిత్ షా
<p>ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలువిధాత,కర్నూలు:కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలం మల్లన్న స్వామివారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంట చేరుకున్నారు.అమిత్ షాకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి అమిత్ షా రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుని […]</p>
Latest News

విష్ణుప్రియతో పెళ్లి గాసిప్స్పై జేడీ చక్రవర్తి క్లారిటీ…
రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం..పార్టీ జెండాలు ఎగరేయండి : కేటీఆర్
జనగణనలో సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ కోసం ఔటర్ పై గంటకు పైగా ట్రాఫిక్ నిలిపివేత..జనం నిలదీత
ఆ పెద్దపులి మ్యాన్ ఈటర్ గా మారిందా..?
ఆహా ‘సర్కార్’ షోలో ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి…
నేటి నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
కరువు సీమలో.. ఆపిల్ సాగు సిరులు!
కఠినమైన ఫిట్నెస్ రూల్స్తో యంగ్గా కనిపిస్తున్న జేడీ చక్రవర్తి
డయాబెటిస్తో బాధపడుతున్నారా..? వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!