విధాత:ఆనందయ్య పేరు కరోనా రోగుల్లో ఆనంద హేల,కరోనాతో చనిపోతున్న వారికి అమృత రాగంలా వినిపించింది ఆనందయ్య మందు అన్నా పదం.ఆనందయ్య మందు సంజీవని చావు దగ్గరకి వెళ్ళిన వారిని లాక్కోంచేటంతగా ఓక్కసారిగా మారుమోగింది.నిస్వార్థంగా కాణి ఆశించకుండా కరోనా రోగులను ఓక దేవుడు మహిమను చేసినట్లు చేశారు కరోనా రోగులను రెండు రోజుల్లో నెగిటివ్ చేశారు.
ఆయన ఛాలేంజ్ చేశారు.సైడ్ ఏఫేక్ట్ లు ఏమి లేవని మరి అందరు అధికారులు వచ్చారు చూశారు ఆయుర్వేదం మహిమ చూశారు.ఓకే అన్నారు.ఇంకే మళ్ళీ మొదలైంది ఆ మ్యాజిక్ .ఫలితంగా నెల్లూరు హస్పటల్ ఖాళీ అందరు ఆనందయ్య ఇంటిముందు క్యూ కట్టేరు.అప్పటికే మెడికల్ మోడికల్ మాఫియా గుండేల్లో రైళ్ళు పరిగెట్టాయి.అంతే సైడ్ ఏఫేక్ట్ లు వస్తాయే లేదో అంటు రాగం మొదలు పెట్టారు.ఆ రాగానికి తాళాలు వేశారు మన కోన్ని టిబిలు(ట.వి) ఫలితంగా అనుకున్నట్లు ఆనందయ్య మందు వచ్చినంత సేపు పట్టలేదు ఆగి పోవడానికి.
ఆనందయ్య మందు కోసం కోసం షుమారు 70 వేల మందికి వచ్చారు.ఆయన దగ్గర ఉన్న 4వేల మందికి సరిపడ ముడిసరుకు ఉంది మాత్రమే ఉంది.దానికి తోడు ఆయన మందుకు శాస్త్రీయతపై నిపుణుల కమిటీ అంటు అడ్డుకట్ట మరల కరోనా రోగులకి శరాఘాతం.
కరోనాకు వ్యాక్సీన్లకు యుద్ద ప్రాదిపాతికన ఏ శాస్త్రీయతతో ఆర్డర్లు ఇచ్చారు.దాన్ని డాక్టర్లు ఏలా ఆమోదించారు.ప్రపంచాన్నే మలుపు తిప్పిన పెన్సీలిన్ లో సైడ్ ఏఫెక్టులు లేవా బిపి మందులు ,షుగర్ మందులు వాడినా సైడ్ ఏఫేక్టులు లేవా.డాక్టర్ ఇచ్చే యాంటిబయేటిక్స్ ,స్టైరైయిడ్స్ వల్ల సైడ్ ఏఫెక్టులు లేవా ఇది మోడికల్ మాఫీయా కుట్ర.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోని కోని ఆనందయ్య గత కోంతకాలంగా చేస్తున్న రోగుల వివరాలు తెలుసుకోని వారి త్వరగా ఆనందయ్య మందును అందుబాటులోకి తీసుకురావలసిందిగా రాష్ట్ర ప్రజలే కాదు సర్వ మానవళీ కోరుకుంటుంది.మందుల ప్రయేగానికే వేలాది కోట్ల రుపాయలు ఖర్చు పెడుతున్నరు.వెంటనే ఆమందు పేటేంటు ఆయనకు ఇచ్చి రాష్ట్రా వ్యాప్తంగా యుద్ద ప్రాతిపదికన అందచేయాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.