విజయవాడ,విధాత: జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా, సుందర్బని సెక్టార్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ జవాన్ఎం. జస్వంత్ రెడ్డి వీర మరణం చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ జస్వంత్ రెడ్డి 2016లో మద్రాస్ రెజిమెంట్లో చేరారు, భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాసారు. భారత మాత కోసం అమరుడైన జస్వంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు గవర్నర్ తన హృదయ పూర్వక సంతాపం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.
జస్వంత్ రెడ్డి మృతి పట్ల గవర్నర్ విచారం
<p>విజయవాడ,విధాత: జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా, సుందర్బని సెక్టార్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ జవాన్ఎం. జస్వంత్ రెడ్డి వీర మరణం చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ జస్వంత్ రెడ్డి 2016లో మద్రాస్ రెజిమెంట్లో చేరారు, భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాసారు. భారత మాత కోసం అమరుడైన జస్వంత్ […]</p>
Latest News

మీ కుక్కర్ విజిల్ రావట్లేదా.. ఈ ట్రిక్స్ తెలిస్తే మీరే చిటికెలో బాగుచేసుకోవచ్చు!
ఎన్సీఎల్లో 577 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు..!
అధికారం కోసమా? అంతర్మథనమా! మళ్లీ టీఆర్ఎస్గా పేరు మార్పు ఆలోచన వెనుక కవిత ఎఫెక్ట్?
మోటరోలా నుంచి సరికొత్త ఫోన్.. భారత్లో ఏప్రిల్ 26న లాంచ్!
అంధులకు చూపు ఇవ్వబోతున్న టెక్నాలజీ.. త్వరలోనే మెదడులో ఇంప్లాంట్స్.. వైరల్గా మస్క్ వ్యాఖ్యలు
12 వేల కోట్ల మెగా ఎక్స్ప్రెస్వే ప్రారంభం : అన్నీ ప్రత్యేకతలే.!
పోయిన ఏడాది రూ.9హైక్ ఇచ్చారు.. ఇప్పుడు అది కూడా ఇవ్వలేదు.. ఢిల్లీ టెక్కీ ఆవేదన వైరల్!
ఏఐ లేఆఫ్ ట్రాప్... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చనున్నదా?
కరెంటు బిల్లు చెల్లించకపోయినా కనెక్షన్ కట్ చేయొద్దు...