విజయవాడ,విధాత: జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా, సుందర్బని సెక్టార్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ జవాన్ఎం. జస్వంత్ రెడ్డి వీర మరణం చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ జస్వంత్ రెడ్డి 2016లో మద్రాస్ రెజిమెంట్లో చేరారు, భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాసారు. భారత మాత కోసం అమరుడైన జస్వంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు గవర్నర్ తన హృదయ పూర్వక సంతాపం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.
జస్వంత్ రెడ్డి మృతి పట్ల గవర్నర్ విచారం
<p>విజయవాడ,విధాత: జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా, సుందర్బని సెక్టార్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ జవాన్ఎం. జస్వంత్ రెడ్డి వీర మరణం చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ జస్వంత్ రెడ్డి 2016లో మద్రాస్ రెజిమెంట్లో చేరారు, భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాసారు. భారత మాత కోసం అమరుడైన జస్వంత్ […]</p>
Latest News

ఈ బొమ్మలు..ఆదివాసీ సంస్కృతి, వారసత్వ ప్రతీకలూ
అమ్మల జాతరలో ఆదివాసీ బిడ్డ జ్ఞాపకం..కొత్త రంగులు అద్దుకున్న అమర స్థూపం
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ: రవితేజ కామెడీ పండిందా?
మేడారానికి ప్రత్యేక ఆకర్షణ ఈ బొమ్మలు
మేడారం జాతరకు మూడు కోట్ల మంది వస్తారని అధికారుల ప్రాథమిక అంచనా
గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల చేసిన ఆర్ధిక శాఖ
గ్రీన్లాండ్ స్వాధీనం కోసం అమెరికాలో బిల్లు.. ఈ ద్వీపంపై ట్రంప్ ఎందుకు కన్నేశారు..?
బాయ్ఫ్రెండ్ కోసం లవ్ ఇన్సూరెన్స్.. జాక్పాట్ కొట్టిన మహిళ
సంక్రాంతి పందెం కోళ్లు.. టాటా కార్లు...సియోరా..పంచ్ ఫేస్ లిఫ్ట్ ల దూకుడు
బుక్ మై షోలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ..