Devaragattu Bunny Festival | బన్ని ఉత్సవంలో కర్రల సమరం.. ముగ్గురు మృతి

కర్నూలు మాళ మల్లేశ్వర బన్ని ఉత్సవంలో కర్రల సమరంలో ముగ్గురు భక్తులు మృతి, 100 మందికి పైగా గాయపడ్డారు.

devaragattu-bunny-festival-tragedy-3-dead-100-injured-in-stick-fight-clash

విధాత: ఏపీలో భక్తి ఉత్సవం పేరిట రక్తపాతం జరిగింది. సాంప్రదాయం పేరిట కర్రలతో దాడి చేసుకోవడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో వందమందికి పైగా గాయపడ్డారు.

కర్నూలు జిల్లా దేవరగట్టులో నిర్వహించే మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రలో 2 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని తీసుకెళ్ళే సమయంలో జరిగే కర్రల సమరంలో ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో తలలు పగిలి ముగ్గురు భక్తులు మృతి చెందగా, దాదాపు 100 మంది భక్తులు గాయపడ్డారు.

 

Exit mobile version