విధాత, హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య రాష్ట్ర విభజన సమస్యలపై చర్చలు జరగడం శుభపరిణామం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అవసరమైతే సమస్యల పరిష్కారానికి ఇచ్చుపుచ్చుకునే ధోరణి వ్యవహరించాలని సూచించారు. ఈ చర్చల సందర్భంగా అన్ని విభజన సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం వేళ కొందరు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలు పరిష్కారానికి చొరవ చూపిన ఇద్దరు సీఎంలను అభినందించారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ శుభపరిణామం, రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దు … సీపీఐ నేత నారాయణ
ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య రాష్ట్ర విభజన సమస్యలపై చర్చలు జరగడం శుభపరిణామం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

Latest News
అషురెడ్డి కేసులో ఆడియో లీక్తో కీలక మలుపు
తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో భారీ వర్షాలు..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
స్ట్రీట్ కాజ్ ఎన్జీఓకు కేటీఆర్ ₹17 లక్షల విరాళం.. యువతతో మమేకం
రూ.59,999కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జెలియో నుంచి 2026 గ్రేసీ లాంచ్!
అనవసరపు కొనుగోళ్లు వద్దు.. రాష్ట్రంలో సమృద్ధిగా పెట్రోల్, డీజిల్ నిల్వలు
10,200mAh భారీ బ్యాటరీతో వివో స్మార్ట్ఫోన్.. చైనాలో లాంచ్, ధర ఎంతంటే..!
వెట్-బల్బ్ హీట్ జోన్లో హైదరాబాద్.. ఇది అత్యంత ప్రమాదకర వాతావరణ పరిస్థితి
సీఎం ప్రజావాణిలో దూరవిద్య బాధిత విద్యార్థులు.. న్యాయం చేసేందుకు చిన్నారెడ్డి భరోసా
ఒకే స్కూటర్పై ఆరుగురు చిన్నారులు.. బెంగళూరులో తీసిన ఫొటో వైరల్!