విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు ఉన్న హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2వ తేదీతో ముగిసిపోవడం విచారకమన్నారు. ఏపీకి రాజధాని లేకపోవడం..విభజన సమస్యలు అపరిష్కృతంగా ఉండటం వంటి పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు పొడిగించాలని డిమాండ్ చేశారు.
మరో పదేళ్లు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలి ..ఏపీ పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్
హైదరాబాద్ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Latest News
పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ఏమైంది..
నెలకు రూ.3లక్షల జీతంతో జర్మనీలో ఉద్యోగాలు.. టామ్కామ్ ద్వారా భర్తీ
ట్రక్కు డ్రైవింగ్ వస్తే.. జర్మనీలో 3.7 లక్షల జీతం.. టామ్కామ్ ద్వారా నోటిఫికేషన్ విడుదల.. రేపే ఇంటర్వ్యూలు!
సహజీవనంలో 'కోడిగుడ్డు' వివాదం.. ప్రియుడిని చంపిన సౌందర్య..!
ఇక ఉక్కపోతకు గుడ్బై.. 26 వరకు వర్షాలే వర్షాలు..!
మే నెల వచ్చేస్తోంది.. ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
తెలంగాణలో రాజుకోనున్న రాజకీయ సెగ.. 20న ఒకే రోజు జగిత్యాలలో కేసీఆర్ సభ.. మేడిగడ్డలో రేవంత్ రెడ్డి
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి..!
ఏలియన్ల రహస్యాలు అతి త్వరలో.. : ట్రంప్ తాజా సంచలనం
భారత్కు వస్తున్న ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ కాల్పులు