విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు ఉన్న హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2వ తేదీతో ముగిసిపోవడం విచారకమన్నారు. ఏపీకి రాజధాని లేకపోవడం..విభజన సమస్యలు అపరిష్కృతంగా ఉండటం వంటి పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు పొడిగించాలని డిమాండ్ చేశారు.
మరో పదేళ్లు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలి ..ఏపీ పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్
హైదరాబాద్ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Latest News
ఆల్వేస్ చిరంజీవి ..
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..
తేనెటీగల పెంపకంతో ఏడాదికి రూ. 40 లక్షల సంపాదన..!
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయంలో పెరుగుదల..!
బ్లాక్ సూట్ లో నడుము అందాలు చూపిస్తున్న అక్కినేని కోడలు శోభిత
చీరకట్టులో టాలెంట్ చూపిస్తున్న అనసూయ భరధ్వాజ్
యూకే వీసా నిబంధనలు కఠినతరం: భారతీయ హెల్త్కేర్, ఐటీ ఉద్యోగాలకు భారీ దెబ్బ
అదనపు కట్నం అడిగారని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు.. యూపీలో ఘటన (Viral Videos)
తెలంగాణను తాకుతూ వెళ్లే సూరత్–చెన్నై ఎక్స్ప్రెస్వే పొడవు కుదింపు..
అంతరిక్షంలో బార్ అండ్ రెస్టారెంట్.. ఎప్పుడు? ఎలా వెళ్లాలి?