అమరావతి : విశాఖ జిల్లా పెందుర్తిలో పెను రైలు ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్పై విద్యుత్ స్తంభం పడింది. అదే సమయంలో టాటానగర్ ఎక్స్ప్రెస్ అటుగా వస్తోంది. పెందుర్తిలో రైల్వే ట్రాక్ పనులు జరుగుతుండగా విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగింది. అదే సమయంలో ఆ మార్గంలో టాటానగర్ ఎక్స్ ప్రెస్ రైలు వస్తుంది. దీనిని గమనించిన లోకోపైలెట్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే రైల్వే విద్యుత్ వైర్లపై స్తంభం పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
TataNagar Express : ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం
విశాఖ పెందుర్తిలో రైల్వే ట్రాక్పై విద్యుత్ స్తంభం పడగా టాటానగర్ ఎక్స్ప్రెస్ ముందే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ముగ్గురు గాయపడ్డారు.

Latest News
ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా నితీశ్ ఎన్నిక
ధనుష్ మేనేజర్ పై నటి మాన్య ఆనంద్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు
రూ. 11820కే మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగా దర్శనం
ఐబొమ్మ రవికి ఐదు రోజుల కస్టడీ
ఆ భూమి జోలికి వెళ్లకండి.. : హైడ్రాకు హైకోర్టు ఆదేశం
రాజమౌళి వ్యాఖ్యలపై చికోటీ ప్రవీణ్ ఫైర్
గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల ఖిల్లా తెలంగాణ
ఐశ్వర్యరాయ్ సంస్కారానికి అంతా ఫిదా.. మొన్న బాలయ్య కాళ్లు, నేడు మోదీ కాళ్లకి..
మహిళా సంఘాల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ : సీఎం రేవంత్ రెడ్డి
ఇక నుంచి రూ.40వేల ఇంజెక్షన్ ఫ్రీ.. గుండెపోటు నుంచి శీఘ్ర రక్షణ